ముఖ్యమంత్రి రాకతో ఆనందంలో అన్నదాతలు రంగాపురం, విలియంకొండ తండాలో పుష్కలంగా నీళ్లు, కరెంటుతో దశ తిరిగిందన్న రైతన్న పెద్దసారు పొలం బాట పట్టారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి హా�
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ మహబూబ్నగర్, డిసెంబర్ 1 : ఓటరు జాబితా పక్కాగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వా రా కల�
గళమెత్తిన టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోలుపై ఆందోళన రోజంతా పోడియం వద్ద ఉండి ధర్నా స్పష్టమైన హామీ కోసం పట్టు ఎంపీల పోరాటంపై రైతుల ప్రశంసలు వెన్నంటిరాని కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు రైతన్న కోసం పార్లమెంట్�
వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి ప్రతి ఒక్కరూ అందుకు సహకరించాలి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీకి వీసీలో వెల్లడి మహబూబ్నగర్, డిసెంబర్ 1 : కరో నా నియంత్�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడారు. మహబూబ్ నగర్, నారాయణపేట రెండు జిల్లాలో ఇప్పటి వరకు 79 శాతం వాక్సిన్ పూర్తయిందన్నారు. అయితే వంద శాతం పూర్తి చేసేందుకు రోజుకు మహబూబ్ నగర్ జి�
రైతన్న సినిమా | జిల్లా కేంద్రంలోని శ్రీనివాస థియేటర్లో సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి నూతనంగా నిర్మించిన ‘రైతన్న’ సినిమాను ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వీక్షించారు.
గతనెల 17న ప్రారంభమైన జంగల్ టూర్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో సేవలు రోజుకూ 12 మంది పర్యాటకులకు అవకాశం వచ్చే సంక్రాంతి వరకు ఆన్లైన్ బుకింగ్ ఫుల్ ప్యాకేజీతో ఆకట్టుకుంటున్న అటవీ శాఖ ప్రకృతి అం�
మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 30 : నదీ జలాలను సంపూర్ణంగా వినియోగించుకుంటే జిల్లా సస్యశ్యామలం అవుతుందని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్వపు ఓఎస్డీ రంగారెడ్డి అన్నారు. రాష్ట్రంలోని నదీ జలాల పరిరక్షణపై పా
అచ్చంపేట, నవంబర్ 30 : గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుం చి రాష్ట్రంలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్ల బో ధన ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర గిరిజన, సంక్షేమ శాఖ �
మహబూబ్నగర్, నవంబర్ 30: జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులు తదితర అభివృద్ధి పనులకు చేపట్టిన భూ సేకరణ తుది దశకు తీసుకురావాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా భూ స
మహబూబ్నగర్, నవంబర్ 30: పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ‘చలో ఢిల్లీ- మాదిగల లొల్లి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్�
డీఎస్పీ మధుసూదన్రావు ఎలాంటి పత్రాలు లేని వాహనాలు స్వాధీనం అనుమానిత, కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలి ప్రజలందరూ స్నేహభావంతో ఉండాలి నాచారంలో కార్డన్ అండ్ సెర్చ్ కోస్గి, నవంబర్ 30 : ప్రజల భద్రతపై పోలీసులు న