మహబూబ్నగర్ నవంబర్ 29 : యాసంగిలో రైతులు లాభదాయక పంటలు పండించేలా అధికారులు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మండల, జిల్లా అధికారులతో యాసంగి సాగుపై �
ధరూర్, నవంబర్ 29 : రైతు పక్షపాతి కేసీఆర్ సీఎం పదవిలో ఉన్నంత కాలం సాగు సంబురంగానే ఉంటుందని జెడ్పీటీసీ పద్మ అన్నారు. మండలంలోని అల్వాల్పాడ్ గ్రామంలో ఎంపీపీ నజుమున్నిసాబేగంతో కలిసి ధాన్యం కొనుగోలు కేంధ్�
కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిలబ్ధిదారుల ఇంటికి వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీగద్వాల/గద్వాలరూరల్, నవంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం పేద�
ఎమ్మెల్యే బీరంహర్షవర్ధన్రెడ్డిచిన్నంబావి, నవంబర్ 29 : జూరాల చివరి ఆయకట్టు ప్రాంత రైతుల సాగునీటి సమస్యకు సింగోటం- గోపాల్దిన్నె లింక్కెనాల్తో త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుందని, ఇప్పటికే ఈ ప్రాజెక్�
మైలార్దేవ్పల్లి : ఆర్ధిక ఇబ్బందులతో మహిళ మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.మహబుబ్నగర్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన ఆంజ
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఘనంగా జ్యోతిరావు ఫూలే వర్ధంతి అచ్చంపేట, నవంబర్ 28: బహుజనుల ఆశాజ్యోతి జ్యోతిరావు ఫూలే అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం మహాత్మా జ్యోతిర�
రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లింగాల, నవంబర్ 28: నల్లచట్టాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం రైతులపై కన్నెర్ర చేస్తూ ఉసురుపోసుకుంటున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మె�
అయిజ, నవంబర్ 28 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతం లో కురుస్తున్న మోస్తరు వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద కొన సాగుతున్నది. దీంతో 4 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం డ్యాంలోకి ఇన్ ఫ్లో 21,790 క్
జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య మహాత్మా జ్యోతిరావు ఫూలేకు నివాళి జడ్చర్లటౌన్, నవంబర్ 28 : సమసమాజ నిర్మాణానికి పాటుపడిన మహాత్మా జ్యోతిరావు ఫూలే అందరికీ ఆదర్శప్రాయుడని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. జ
వరికి ప్రత్యామ్నాయంగా సాగు సిరుల పంటలు పండిస్తున్న రైతులు ఆదర్శంగా ఇటిక్యాల మండలవాసులు ఇటిక్యాల, నవంబర్ 28 : జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని జింకలపల్లె, మునగాల, కొండేర్, షేక్పల్లె, సాసనూల్, ద�
అందరూ విద్యావంతులు కావాలన్నదే ఆయన లక్ష్యం అప్పుడే అభివృద్ధి సాధ్యమన్న మహోన్నతుడు రిజర్వేషన్లతోనే సమాంతర న్యాయమన్న మేధావి తెలంగాణ వచ్చాక అన్ని కులాలకు పునర్జీవం ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | పేద వర్గాలు ఉన్నత వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్లు అవసరం అని చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి మహాత్మ జ్యోతిబా పూలే అని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్