మహబూబ్నగర్, నవంబర్ 30: పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ‘చలో ఢిల్లీ- మాదిగల లొల్లి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్�
డీఎస్పీ మధుసూదన్రావు ఎలాంటి పత్రాలు లేని వాహనాలు స్వాధీనం అనుమానిత, కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలి ప్రజలందరూ స్నేహభావంతో ఉండాలి నాచారంలో కార్డన్ అండ్ సెర్చ్ కోస్గి, నవంబర్ 30 : ప్రజల భద్రతపై పోలీసులు న
వడ్లు కొనమని చెబుతున్న కేంద్రంచేసేదేమీలేక వరి సాగు వద్దంటున్న రాష్ట్ర సర్కార్ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచనపేట జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్న రైతులుఒక్క రైతును చూసి 115 ఎకరాల్లో కంది సాగులాభాలు రావడంత�
మాదాపూర్ పీఎస్లో ఈ ఏడాది 800 ఫిర్యాదులుట్రాక్ చేసి 400 ఫోన్లు రికవరీసెల్ దొరకడంతో బాధితుల ఆనందబాష్పాలుపోలీసులకు కృతజ్ఞతలుసిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): సెల్ఫోన్ జీవితంలో ఓ భాగంగా కాదు.. ప్రాణం
దేవరకద్ర రూరల్, నవంబర్ 29 : పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం దేవరకద్రలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవన ని ర్మాణ పనులను పరిశ�
గండీడ్, నవంబర్ 29 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం కావడంతో మరోసారి గ్రామాల్లోని నర్సరీల్లో 40వేల మొక్కలు పెంచే లా ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకుగానూ ఉపాధి హా మీ పథకం ద�
మహబూబ్నగర్ నవంబర్ 29 : యాసంగిలో రైతులు లాభదాయక పంటలు పండించేలా అధికారులు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మండల, జిల్లా అధికారులతో యాసంగి సాగుపై �
ధరూర్, నవంబర్ 29 : రైతు పక్షపాతి కేసీఆర్ సీఎం పదవిలో ఉన్నంత కాలం సాగు సంబురంగానే ఉంటుందని జెడ్పీటీసీ పద్మ అన్నారు. మండలంలోని అల్వాల్పాడ్ గ్రామంలో ఎంపీపీ నజుమున్నిసాబేగంతో కలిసి ధాన్యం కొనుగోలు కేంధ్�
కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిలబ్ధిదారుల ఇంటికి వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీగద్వాల/గద్వాలరూరల్, నవంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం పేద�
ఎమ్మెల్యే బీరంహర్షవర్ధన్రెడ్డిచిన్నంబావి, నవంబర్ 29 : జూరాల చివరి ఆయకట్టు ప్రాంత రైతుల సాగునీటి సమస్యకు సింగోటం- గోపాల్దిన్నె లింక్కెనాల్తో త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుందని, ఇప్పటికే ఈ ప్రాజెక్�
మైలార్దేవ్పల్లి : ఆర్ధిక ఇబ్బందులతో మహిళ మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.మహబుబ్నగర్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన ఆంజ
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఘనంగా జ్యోతిరావు ఫూలే వర్ధంతి అచ్చంపేట, నవంబర్ 28: బహుజనుల ఆశాజ్యోతి జ్యోతిరావు ఫూలే అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం మహాత్మా జ్యోతిర�