పెద్దల సభకు సిట్టింగ్ ఎమ్మెల్సీలు కశిరెడ్డి, కూచకుళ్ల మరోసారి సత్తా చాటిన అధికార పార్టీ అభ్యర్థులు మెజార్టీ కరువై పోటీకి దూరంగా ప్రతిపక్షాలు నేడు అధికారికంగా అధికారుల ప్రకటన మహబూబ్నగర్, నవంబర్ 25 (న�
ఇక ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమే.. సీఎం కేసీఆర్కు ఈ ప్రాంతంపై ప్రత్యేకాభిమానం సాయిచంద్కు అవకాశాలు వస్తాయి ప్రెస్మీట్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరునూరైనా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చే�
మక్తల్ టౌన్, నవంబర్ 25 : నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన కో డింగ్ స్కిల్స్ అందించిన టీటా గ్లో బల్ ప్రెసిడెంట్ జై మక్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ మక్తాలకు ప్రశంసలు అం�
రోడ్డుపైనే వాహనాల పార్కింగ్ రహదారికి ఇరువైపులా వ్యాపారాలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు బాలానగర్, నవంబర్ 25 : మండలకేంద్రంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. మండలకేంద్రా నికి నిత్యం వేల మంది ప�
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి కేంద్రం వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోవడం సంతోషం ప్రజా సంక్షేమమే ధ్యేయం కావాలి స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలి రైతుల ఉద్యమ చరిత్ర అంశంగా ‘రైతన్న’ సినిమా
సజావుగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన నాలుగింటికి ఆమోదం.. ఆరు తిరస్కరణ.. ఒకరు ఉపసంహరణ టీఆర్ఎస్ తరఫున పోటీలో కశిరెడ్డి, కూచకుళ్ల ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల
పంట మార్పిడి చేయాలని అధికారుల సూచన గతేడాది కంటే పెరిగిన మినుము సాగు వనపర్తి, నవంబర్ 24 : వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లే దు. ఈ క్రమంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా ప్రభుత్వ�
జోగుళాంబ గద్వాలలో 1,03,773 ఎకరాల్లో సాగు అంచనా గద్వాల, నవంబర్ 24 : జోగుళాంబ గద్వాల జిల్లాలో యాసం గి సాగుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చేపడుతున్న పథకాలు, ప్రాజెక్టులు, రిజర్వ�
ఎస్పీ వెంకటేశ్వర్లు బాలానగర్, నవంబర్ 24 : సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఉంటుందని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట�
పూజలు చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, నవంబర్ 24 : మండలంలోని అడవి అజిలాపూర్ గ్రామంలో బుధవారం దేవతా విగ్రహాలు, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నూత
నామినేషన్ ఉపసంహరణ | మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం కొండ్రావుపల్లికి చెందిన సుధాకర్ రెడ్డి తన నామినేషన్ న�
నాలుగు నామినేషన్లు ఆమోదం | మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలలో
4 నామినేషన్లు ఆమోదం పొందగా 6 తిరస్కరణకు గురయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావు వెల్లడించారు.
నామినేషన్లు | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు కూచకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు.