జోగుళాంబ గద్వాలలో 1,03,773 ఎకరాల్లో సాగు అంచనా గద్వాల, నవంబర్ 24 : జోగుళాంబ గద్వాల జిల్లాలో యాసం గి సాగుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చేపడుతున్న పథకాలు, ప్రాజెక్టులు, రిజర్వ�
ఎస్పీ వెంకటేశ్వర్లు బాలానగర్, నవంబర్ 24 : సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఉంటుందని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట�
పూజలు చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, నవంబర్ 24 : మండలంలోని అడవి అజిలాపూర్ గ్రామంలో బుధవారం దేవతా విగ్రహాలు, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నూత
నామినేషన్ ఉపసంహరణ | మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం కొండ్రావుపల్లికి చెందిన సుధాకర్ రెడ్డి తన నామినేషన్ న�
నాలుగు నామినేషన్లు ఆమోదం | మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలలో
4 నామినేషన్లు ఆమోదం పొందగా 6 తిరస్కరణకు గురయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావు వెల్లడించారు.
నామినేషన్లు | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు కూచకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు.
మహబూబ్నగర్: కరోనా వాక్సిన్ ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ అన్నారు. వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగహన కల్పించారు. ఈ స�
కశిరెడ్డి, కూచుకుళ్లకు మరోసారి అవకాశంస్థానిక సంస్థల టీఆర్ఎస్ అభ్యర్థులుగా నేడు నామినేషన్ల దాఖలుబీ ఫారాలు అందించిన మంత్రి శ్రీనివాస్గౌడ్మెజార్టీ ఓటర్లు టీఆర్ఎస్కు చెందిన వారే..అధికార పార్టీ ఎమ్
నామినేషన్ దాఖలు | స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా సోమవారం మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి ఒక నామినేషన్ దాఖలు అయినట్లు జిల్లా కలెక్టర్,ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస�
భారీగా పెరిగిన అడ్మిషన్లుప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూల్లో చేరికకళకళలాడుతున్న పాఠశాలలుహన్వాడ, నవంబర్ 21 : ప్రైవేట్ స్కూళ్లతో పోల్చితే ప్ర భుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతున్నది
అలంపూర్, నవంబర్ 21 : కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం అలంపూర్ క్షేత్రంలోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయా