కొత్తకోట, నవంబర్ 21 : మండలంలోని కనిమెట్ట గ్రామంలో ఆదివారం అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులను ఎంపీపీ గుంతమౌనిక సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మత్స్యకార�
చిన్నంబావి, నవంబర్ 21 : ఓ గ్రామంలో ఇద్దరు రైతులు, ఒక నిరుపేద వ్యవసాయ కూలీ మధ్య పొలానికి నీళ్లు పారబెట్టే విషయంలో జరిగిన గొడవను గ్రామంలోనే పరిష్కరించాల్సింది పోయి వారిని పోలీస్స్టేషన్కు రప్పించి, అనుచరగ
రేపటి నుంచి గట్టు జాతరఏర్పాట్లు చేస్తున్న ఎస్ఎస్కే సమాజ్రాష్ట్ర స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలుఅలరించనున్న తెలంగాణ ధూంధాంహాజరుకానున్న ఎమ్మెల్యే బండ్లగట్టు, నవంబర్ 21: మండలకేంద్రంలోని అంబాభవానీ జ�
ఉమ్మడి జిల్లాలోని సాగు పనులకు కూలీలుకర్ణాటక, ఏపీ, ఒడిశా, చత్తీస్గఢ్, బెంగాల్ నుంచి రాకరైస్మిల్లుల్లో బీహార్ వాసులుస్థానిక పనులతో ఉపాధి పొందుతున్న పలువురువలసవాదులను ఆదుకుంటున్న పాలమూరుమహబూబ్నగ �
మద్యం దుకాణాల కేటాయింపుఉమ్మడి జిల్లాలో 230 షాపులు223 దుకాణాలకు లక్కీడిప్కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో పారదర్శకంగా ఎంపికదరఖాస్తులు తక్కువగా వచ్చిన 7 షాపులు నిలిపివేతపుల్లూరులోని 29వ వైన్స్కు �
బాలుర, బాలికల విభాగంలో విజేతద్వితీయ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జట్లుముగిసిన అండర్-19 రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ టోర్నీఅయిజ, నవంబర్ 20 : జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూరులో మూడ్రోజులుగా జరిగ
అడిషనల్ కలెక్టర్ శ్రీహర్షరాజోళి, నవంబర్ 20 రాజోళిలోని ఆయా పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. రాజోళిలో శనివారం ఆయన ఆకస్మికంగా �
జిల్లా సంక్షేమశాఖ అధికారి ముసాయిదాబేగంగద్వాల,నవంబర్ 20: విద్యార్థులు ప్రాథమిక దశనుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని జిల్లా సంక్షేమశాఖ అధికారి ముసాయిదాబేగం సూచించారు.అంతర్జాతీయ బాలల ది�
కొండాపూర్, నవంబర్ 19 : పాలిథీన్ కవర్ల వినియోగంతో పర్యావరణానికి కలుగుతున్న ముప్పును తగ్గించేందుకు జోగుళాంబ గద్వాల జిల్లా చింతలకుంట ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థి శ్రీజ రూపొందించిన పర్యావరణహిత బయోడి�
మరికల్, నవంబర్ 19: సాగు చట్టాల రద్దు రైతు విజయమని నారాయణపేట జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజవర్ధన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విల�
జడ్చర్లటౌన్, నవంబర్ 19: కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం జడ్చర్ల పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకొని కార్తీక దీపాలు వెలిగించి వేడుకలు �