కలెక్టర్ ఎస్. వెంకట్రావు | ఈ నెల 20 న నిర్వహించనున్న వైన్ షాపుల డ్రాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు అధికారులను ఆదేశించారు.
ఉత్తనూరులో అంతర్ జిల్లాల అండర్-19 జూనియర్ బాస్కెట్బాల్ టోర్నీ పాల్గొన్న 20 బాలబాలికల జట్లు ప్రారంభించిన రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఐజాక్ నేడు హాజరుకానున్న మంత్రి శ్రీని�
ధర్నాకు తరలివచ్చిన రైతులు సిటీబ్యూరో, నవంబర్ 18(నమస్తేతెలంగాణ):అన్నదాతను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కదనరంగంలోకి దిగి యుద్ధభేరి మోగించారు. ఆరుగాలం శ్రమించి పండించే వడ్లను కేంద్రం కొని తీరాల్సిం�
మద్యం దుకాణాలకు భారీగా డిమాండ్ ఉమ్మడి జిల్లాలో వెల్లువెత్తిన దరఖాస్తులు గతంతో పోలిస్తే పెరిగిన 1,330 దరఖాస్తులు సర్కారుకు రూ. 94.26 కోట్ల ఆదాయం మహబూబ్నగర్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లా
నామినేషన్లు నిల్ | స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన మూడు రోజులలైనా ఇప్పటివరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు స్థానిక సంస
తెలంగాణపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు మోడీ పాలనలో మార్పు రావాలనే టీఆర్ఎస్ ధర్నాలు వరి ఎక్కువగా పండించే రెండో రాష్ట్రం తెలంగాణ : ఎంపీ రాములు అచ్చంపేట, నవంబర�
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ సంజప్ప జడ్చర్ల డిగ్రీ కళాశాలలో మొక్కల సంరక్షణపై అవగాహన సదస్సు జడ్చర్ల టౌన్, నవంబర్ 17 : మొక్కలకు సంబంధించిన జ్ఞానాన్ని పుస్తకాలతోపాటు క్షేత్రస్థాయిలో కూడా �
కేంద్రంపై టీఆర్ఎస్ పోరుబాట కర్షకులకు బాసటగా.. సీఎం కేసీఆర్ నేడు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా ఢిల్లీకి వినిపించేలా నిర్వహణ పాలమూరు నుంచి గులాబీ దండు రాజధానికి తరలివెళ్లనున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్య�
మెరుగు‘బడి’న దొర్రితండా పాఠశాల సర్కార్ బడికే జై కొట్టిన తండా చిన్నారులు ప్రైవేట్ స్కూల్కు నై అంటున్న విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో బోధన 70 మంది విద్యాభ్యాసం దాతల సహకారంతో అభివృద్ధి ఆదర్శంగ�
కార్తీకం.. తులసి పూజకు శ్రేయస్కరం నవంబర్ మాసంలో ప్రత్యేక పూజలు తులసీ మొక్కకు విశేష ప్రాధాన్యత బాలానగర్, నవంబర్ 17: నిత్యం జీవితంలో తులసి మొక్కకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ మొక్కను పూజిస్తే సకల దోషాలు, పాపా�
ఎమ్మెల్యే ఆల | వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రైతులను కోరారు. మూసాపేట మండలం జానంపేట్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతర�
కలెక్టర్ ఎస్ వెంకట్రావు మహబూబ్నగర్టౌన్, నవంబర్16: స్థానిక సంస్థల ఎన్నికల్లో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ బాధ్యత అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు పేర్కొన్నారు. స్థాన�