మంత్రి శ్రీనివాస్ గౌడ్ | జిల్లాలోని సీసీ కుంట మండలం అమ్మాపూర్ గ్రామంలోని కురుమూర్తి జాతర, బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఉద్దాల కార్యక్రమంలో ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎంపీ �
ఉద్దాల ఉత్సవం | జిల్లాలోని చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ గ్రామంలోని కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవ కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరయ్యారు.
వరి సాగు చేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దు నూనె గింజలు, పప్పు ధాన్యాల పంటలు వేయాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కల్వకుర్తి, నవంబర్ 10 : రాష్ట్రంలో సాగవుతున్న పత్తి పంటకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నద�
ఫిట్ ఇండియా కోసం వృద్ధుడి సైకిల్ యాత్ర మహబూబ్నగర్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇనుప కండరాలు, ఉక్కు నరాలు , వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరమన్న స్వామి వివేకానంద సూక్తిని ఆచరించే యువత క్ర�
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, గ్రామైక్య సంఘం నేతలు కృష్ణ, నవంబర్ 10: వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని మార్కెట్ కమిటీ చైర్మ న్ రాజేశ్గౌడ్ అన్నారు
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి బాలానగర్, నవంబర్ 10 : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోన�
వరి వద్దు.. ఆరుతడే ముద్దు ప్రత్యామ్నాయ పంటలే మేలు భారీగా పెరిగిన బియ్యం నిల్వలు అవసరానికిమించి ధాన్యం ఉత్పత్తి యాసంగి సాగులో రైతులు దృష్టి సారించాలంటున్న శాస్త్రవేత్తలు వరి వద్దు.. ఆరుతడి పంటలే ముద్దని �
నేడు కురుమూర్తి స్వామి ఉద్దాల మహోత్సవం భారీగా తరలివెళ్తున్న భక్తులు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ఏర్పాటు బందోబస్తు చేపడుతున్న పోలీసులు ఆత్మకూరు, నవంబర్ 10 : తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రతిరూపకంగా భావ�
విద్యారంగానికి ఎమ్మెల్యే మర్రి చేయూత రూ.2 కోట్ల ఎంజేఆర్ ట్రస్టు నిధులతో పాఠశాల భవన నిర్మాణం పది నెలల్లోనే అధునాతన సౌకర్యాలతో సిద్ధం కార్పొరేట్ను తలదన్నేలా తిమ్మాజిపేట స్కూల్ జిల్లాలోనే రోల్ మోడల్
ఉమ్మడి జిల్లాలో రెండు స్థానాలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు 1,455 కొత్త మున్సిపాలిటీలతో పెరిగిన సంఖ్య అత్యధికులు టీఆర్ఎస్ పార్టీ వారే.. పోటీలో లేని ప్రతిపక్షాలు మహబూబ్నగర్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ �
Mahabubnagar | ఆడపిల్లల పట్ల సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం ఆమె మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మహిళా
జడ్చర్ల రూరల్, నవంబర్ 9 : వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని నసరుల్లాబాద్ గ్రామంలో సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రణ
వరితో ఒరిగేది లేదంటున్న రైతులు బెక్కెరపల్లి కర్షకుల్లో చైతన్యం పంట మార్పిడిలో ఆదర్శంగా గ్రామం 150 ఎకరాల్లో మినుములు సాగు మహబూబ్నగర్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరి ఉరిగా మారింది. కేంద్రం కొనబో�