కార్తీకం.. తులసి పూజకు శ్రేయస్కరం నవంబర్ మాసంలో ప్రత్యేక పూజలు తులసీ మొక్కకు విశేష ప్రాధాన్యత బాలానగర్, నవంబర్ 17: నిత్యం జీవితంలో తులసి మొక్కకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ మొక్కను పూజిస్తే సకల దోషాలు, పాపా�
ఎమ్మెల్యే ఆల | వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి రైతులను కోరారు. మూసాపేట మండలం జానంపేట్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అనంతర�
కలెక్టర్ ఎస్ వెంకట్రావు మహబూబ్నగర్టౌన్, నవంబర్16: స్థానిక సంస్థల ఎన్నికల్లో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ బాధ్యత అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు పేర్కొన్నారు. స్థాన�
తొలి రోజు నిల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జనవరి 4తో పదవీ కాలం ముగింపు రెండు స్థానాలకు ఒకే బ్యాలెట్ పేపరు ప్రస్తుత ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల
ప్రత్యామ్నాయ పంటల వైపు రైతన్నదృష్టికూరగాయల సాగుకు రైతన్న ఆసక్తిలాభాల సిరులు.. కాయగూరలువరికి బదులు గోధుమ, బాస్మతి పంటఅధిక రాబడి సాధిస్తున్న రైతులుమూసాపేట, నవంబర్ 14: యాసంగిలో ఆరుతడి పంటల వైపు రైతులు ఆసక్�
ఊట్కూర్, నవంబర్ 12: యాసంగిలో పండించే వడ్లు కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని సర్పంచుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సూర్యప్రకాశ్రెడ్డి అన్నారు. శుక్రవారం నియో�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఎట్టి పరిస్థితిలోనూ కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అవసరమైతే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ వరకు పోరాటం క
జిల్లాలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు నోడల్ అధికారుల సమావేశంలో కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్ నవంబర్ 11 : ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు నోడల్ అధికారులకు అప్పగించిన బాధ్య�
వైభవంగా కురుమూర్తి ఉద్దాలోత్సవం చిన్నవడ్డెమాన్ నుంచి ఊరేగింపు మధ్య.. లక్షల సంఖ్యలో తరలొచ్చిన భక్తులు మార్మోగిన గోవింద నామస్మరణ పూజలు చేసిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కొనసాగుతున్న బ్ర�
నేడు నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ ధర్నా యాసంగి ధాన్యం కొనాల్సిందేనని డిమాండ్ రైతులను జాగృతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మోడీ సర్కాను నిలదీసేందుకు సర్కార్ సిద్ధం మహబూబ్నగర్, నవంబర్ 11 (నమస్తే �