కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద స్థిరంగా కొనసాగుతున్నది. సోమవారం 31 గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంలో 1,67,136 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 1,45,975 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది.
వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఏర్ప�
బల్దియాల్లోని ప్రజలకు తెలంగాణ సర్కార్ శుభవార్త అందించింది. వన్టైమ్ సెటిల్మెంట్ స్కీం (ఓటీఎఫ్) కింద 2021-22 మార్చి చివరి నాటికి ఉన్న ఆస్తి పన్ను బకాయిల్లో ఈ ఏడాది అక్టోబర్ 31లోగా అసలు చెల్లిస్తే 90 శాతం వ�
జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ముగిసిన ‘సీఎన్ఆర్ ఫౌండేషన్’ శిక్షణ శిబిరం అభ్యర్థులకు స్టడీమెటీరియల్ పంపిణీ జడ్చర్లటౌన్, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యత ఇస్తు�
20వ తేదీవరకు కొనసాగనున్న పరీక్షలు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ జిల్లా కేంద్రంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు మహబూబ్నగర్టౌన్, జూలై 17 : ఎంసె ట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల్ టౌన్, జూలై17: మక్తల్ నియోజకవర్గ ప్రజలకు సాగునీటికి ఇబ్బందులు కలుగకుండా ఇరిగేషన్ అధికారులు చూసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం
– కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కల్వకుర్తి, జూలై 17: మతాన్ని రెచ్చకొట్టి ప్రజల మధ్య విధ్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న మతతత్వ బీజేపీని తరిమికొట్టాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్�
7,10వ తరగతుల్లో ప్రవేశాలు లేవు ! 1370 మంది విద్యార్థులతో రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానంలో గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఈ ఏడాది 200మంది చేరిక ఇరుకు గదులు..మచ్చుకైనా కానరాని మౌలిక వసతులు..చెట్ల కింద చదువులు..పు�
సాగు పనుల్లో ఇతర రాష్ర్టాల కూలీలు మారిన పాలమూరు రూపురేఖలు దేవరకద్ర రూరల్, జూలై 16 : ఉమ్మడి రాష్ట్రంలోనే వలసల జిల్లాగా పేరుగాంచిన మహబూబ్నగర్ జిల్లాకు.. నేడు ఇతర రాష్ర్టాల కూలీలు వలసలు వస్తున్నారు. మనవద్ద