మహబూబ్నగర్, జూలై 15 : దళితబంధు యూనిట్లు పొందిన లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్పల్లి, బోయపల్లి, మహబూబ్నగర్ రూరల్ మండలం బొక�
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి పనులు పరిశీలన నారాయణపేట, జూలై 15 : పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష
ఎస్పీ వెంకటేశ్వర్లు పెండింగ్ కేసులు పరిష్కరించాలి త్వరితగతిన శిక్షలు పడేలా చేయాలి నారాయణపేట, జూలై 15 : కేసులపై సమగ్ర విచారణ నిర్వహించి, నిందితులకు శిక్ష పడేలా చేయడంతోపాటు నే రాలను నియంత్రించేలా చర్యలు త�
పోటెత్తుతున్న కృష్ణ, తుంగభద్ర నదులు జూరాలలో 23 గేట్లు, సుంకేసులలో 10 గేట్లు ఎత్తివేత శ్రీశైలం డ్యాంకు లక్ష క్యూసెక్కులు గంటగంటకూ పెరుగుతున్న వరద ఎంజీకేఎల్ఐ మోటార్లు ప్రారంభం కాలువలకు సాగునీరు విడుదల చేయ�
పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి గ్రామాలు, పట్టణాల్లో ముమ్మరంగా పారిశుధ్య చర్యలు అధికార యంత్రాంగం అప్రమత్తం మహబూబ్నగర్, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలువలు, చెర�
తాజాగా నోటిఫికేషన్ విడుదల మూడు దశల్లో సీట్ల భర్తీ ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు మహబూబ్నగర్టౌన్, జూలై 14 : దోస్త్ ద్వారా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం విద్యార్థుల ముందుంచింద
18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ 75రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ కరోనా నియంత్రణకు ప్రభుత్వ చర్యలు నాగర్కర్నూల్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : క రోనా నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ మరో అడుగు వేస్తున్నది. కేంద్ర ప
భూత్పూర్, జూలై 14 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసే పార్టీలో భా రీగా చేరుతున్నట్లు ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7
మహబూబ్నగర్/టౌన్, జూలై 14 : ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్నెస్పై విధించే పెనాల్టీని ప్రభుత్వం రద్దు చేయడంపై ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్�
వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లను గుర్తించి బాధిత కుటుంబాలకు వసతి కల్పించాలి పంటనష్టంపై నివేదిక ఇవ్వాలి కురుమూర్తి జాతర నాటికి బీటీరోడ్డు పనులను పూర్తి చేయాలి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవర
జడ్చర్ల, జూలై 14 : అన్నివర్గాల ప్రజలకు సర్కారు అండగా ఉంటున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని చర్లపల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త చెన్నకేశవులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడ
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, జూలై 14: మక్తల్ నియోజకవర్గ ప్రజలు బ్యాంకు సేవలు వినియోగించుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలో నారాయణపేట క్ర�
టీబీ, ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలకు పోటెత్తిన వరద జూరాలకు భారీగా ఇన్ఫ్లో.. 18 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులు అలుగు పారుతున్న చెరువులు తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన
వర్షపు నీళ్లన్నీ అండర్పాస్లోనే.. అత్యవసర పరిస్థితి తలెత్తితే అంతే సంగతులు లోపభూయిష్టంగా నిర్మాణం కోడూరు వద్ద స్కూల్ బస్సు ప్రమాదంతో బయటపడిన లోపాలు రైల్వే అధికారులపై మంత్రి శ్రీనివాస్గౌడ్ తీవ్ర ఆ�
అన్ని రిజర్వాయర్లకూ నీటిని ఎత్తిపోయాలని సీఎం ఆదేశం జూరాలలో విద్యుదుత్పత్తి కొనసాగించాలి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎగువ నుంచి కృష్ణానదికి భార�