గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఖిల్లాఘణపురం, జూలై 20 : నూ తన విద్యుత్ సబ్స�
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి 38 స్వచ్ఛ విద్యాలయాలకు పురస్కారాలు మహబూబ్నగర్, జూలై 20: పేద విద్యార్థులకు ఉ న్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో ప్
మహబూబ్నగర్టౌన్/నవాబ్పేట, జూలై 20 : నవాబ్పేట మండలంలోని పోమాల గ్రా మానికి చెందిన విద్యార్థిని బి.అపర్ణను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. మహబూబ్నగర్ జేపీఎన్సీఈ కళాశాలలో ఇం�
మహబూబ్నగర్టౌన్, జూలై 20 : పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎంవోయూ సంయుక్తంగా తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో సైన్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) నైపుణ్య శిక్షణకు శ్రీకారం చుట్టినట్లు పీయూ వైస్ చాన్స్లర్ లక్ష్మీకా
స్వరాష్ట్రంలో ఏడేండ్లలో ఎంతో ప్రగతి సాధించాం రాష్ట్రంలో పది పల్లెలకు స్వచ్ఛ అవార్డులు ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లను భర్తీ చేస్తాం డిసెంబర్నాటికి ‘డబుల్’ నిర్మాణాలు పూర్తి చేయాలి ఎక్సైజ్, క్రీడా శాఖ
శ్రీశైలంలో 176 టీఎంసీల నిల్వ జూరాలలో ఏడు గేట్ల నుంచి నీటి విడుదల అయిజ, జూలై 20 : తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్న ది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగ, భద్ర జలాశయాల నుంచి టీబీ డ్యాంకు వరద చేరుతున్నది. టీబీ డ్యా�
యువ నాయకుడిని కోల్పోవడం బాధాకరం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నవాబ్పేట, జూలై 20 : ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నవాబ్పేట ఎంపీటీసీ, టీఆర్ఎస్ యువనాయకుడు రాధాకృష్ణ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుం
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఉద్యోగ నియామకపత్రాలు అందజేత మద్దూర్, జూలై 20: మండలంలోని అన్ని గ్రామాల్లో మిషన్భగీరథ పనులను త్వరగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే పట్నం న�
మహబూబ్నగర్, జూలై 19 : జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహం ఆవరణలో చేపట్టిన వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. వెజ్, నాన్�
బాలానగర్, జూలై 19 : హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలని జెడ్పీటీసీ కల్యాణి కోరారు. మండలంలోని చింతకుంటతండాలో మంగళవా రం మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం తండావాసులతో కలిసి మొక్కలు నాటారు. ఈ
మూసాపేట, జూలై 19 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా మారి అన్నిరంగాల్లో ప్రగతి దిశగా దూసుకుపోతుండడంతో దేశం మొత్తం తెలంగాణవైపు చూస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్�
ఇది విలువైన సమయం సెల్ఫోన్లకు దూరంగా ఉండాలి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 19: ప్రస్తుతం చాలా విలువైన సమయమని ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే రోజుకు 18గంటల దాకా చదవాలని ఎక్
చిన్నంబావిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జోరుగా మంత్రి నిరంజన్రెడ్డి పర్యటన చిన్నంబావి, జూలై 19: మెరుగైన విద్య, వైద్యం అందించడమే తెలంగాణ ప్రభుత్వలక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్