ఖండాంతరాలు దాటిన మన పల్లీ విదేశాలకు వేరుశనగ ఎగుమతి ఆఫ్లటాక్సిన్ లేకపోవడంతో ఆరోగ్యానికి మేలు ఇతర దేశాల్లో భలే డిమాండ్ వనపర్తిలో పరిశోధన కేంద్రం త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపనకు సన్నాహా�
మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు నవాబ్పేట, ఆగస్టు 25 : మండలంలోని అధికారులు అలసత్వం వీడి పని చేయాలని ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ ముత్యాల రవీందర్రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. మండల పరిష�
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర రూరల్, ఆగస్టు 25 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గుడిబండ గ్రామంల�
బైక్కు నిప్పంటించిన యువకుడు ధరూర్, ఆగస్టు 25 : వంద రూపాయల మార్కును దాటి నూట పది రూపాయల దిశగా దూసుకుపోతున్న పెట్రోలు ధరలను భరించలేక ఓ యువకుడు తన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్ల�
వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర మానిటరింగ్ అధికారి డాక్టర్ సూర్యశ్రీ మరికల్, ఆగస్టు25: నులిపురుగుల నివారణే లక్ష్యంగా ప్రతి ఇంటికీ ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మానిటరింగ్ ఆధ�
చేనేత సహకార సొసైటీ పాలక వర్గాల గడువు పెంపు ఉమ్మడి జిల్లాలో 90 సొసైటీలకు అవకాశం నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా.. అయిజ, ఆగస్టు 24 : చేనేత సహకార సంఘా ల సొసైటీ పాలకవర్గ గడువును మరో ఆరు నెల లు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్
ఆల్బెండజోల్ మాత్రతో నివారణ 1-19 ఏండ్లలోపు పిల్లలకు మాత్రలు మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 24 : పిల్లల్లో నులిపురుగుల వ్యాప్తితో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయడం, చె
పలు గ్రామాల్లో ఘనంగా బోనాల పండుగ బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు జడ్చర్ల/టౌన్, ఆగస్టు 24 : శ్రావణ మంగళవారం సందర్భంగా పలు గ్రామా ల్లో మైసమ్మ, పోచమ్మ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నా
శ్రీమఠంలో నవరత్న సింహాసనంపై ఊరేగిన ఉత్సవమూర్తి పట్టు వస్ర్తాలు సమర్పించిన టీటీడీ అధికారులు రాఘవేంద్రస్వామి బృందావనానికి బంగారు బిందెలు సమర్పణ మంత్రాలయం, ఆగస్టు 24 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంల
సీనియర్ బీసీ నేతపై మరో నేత బూతుపురాణం సోషల్ మీడియాలో వైరల్గా మారిన జీఎంఆర్ వ్యాఖ్యలు దిక్కూమొక్కూ లేని దేవరకద్ర కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ
ఒకటి,రెండు తరగతులకూ ప్రయోజనం పదాలను ఎలా పలకాలో వివరిస్తున్న దియా ఆఫ్లైన్లోనూ యాప్ వినియోగం మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 23 : కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఒకటి, రెం డు తరగతుల విద్యార్థులకు కూడా ఆన్లై న్ బోధ�
మహబూబ్నగర్, ఆగస్టు 23 : దైవభక్తి ప్రతి ఒక్కరినీ సన్మార్గంలో నడిపిస్తుందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌ డ్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రేమ్నగర్లో కొ లువుదీరిన రాఘవేంద్రస�
అప్రమత్తమైన పోలీసులు బోర్డుపాతిన వారిపై కేసు నమోదు స్థలాన్ని పరిశీలించిన మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీధర్ జడ్చర్లటౌన్, ఆగస్టు 23 : జడ్చర్ల పోలీస్స్టేషన్కు కూతవే టు దూరంలో ఉన్న పోలీస్ క్వా టర్స్ స్థలాన
మహ్మదాబాద్, ఆగస్టు 23 : గ్రామాల్లో పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం చేయొద్దని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మండలకేంద్రంలో దోమల నివారణకోసం చేపట్టిన పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా �
పేదల విద్యాభివృద్ధికి కృషి చేసిన మేధావిఆయన స్ఫూర్తితోనే పాలమూరులో రెడ్డి సేవా సమితిఅభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులుఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఆగస్టు22: రాజా బహదూర్