దళిత బంధుకు ఎంపిక 12వందల కుటుంబాలకు ప్రయోజనం త్వరలో ఇంటింటి సర్వే మొదలు నాగర్కర్నూల్, సెప్టెంబర్1(నమస్తే తెలంగాణ)/కల్వకుర్తి/చారకొండ : హుజూరాబాద్ తరహాలోనే నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోనూ దళి�
వాడ వాడలో ఎగరనున్న టీఆర్ఎస్ పార్టీ జెండా రేపటి నుంచి కమిటీల ఏర్పాటు తొలిసారి సోషల్ మీడియాకు ప్రాధాన్యం మహబూబ్నగర్, సెప్టెంబర్1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జెండా పండగను పెద్ద �
భూమి అమ్మిన డబ్బులు ఇవ్వనందుకే ఘాతుకం బంధువులతో కలిసి రెండు నెలల కిందటే హత్య ఆలస్యంగా వెలుగులోకి ఘటన నవాబ్పేట, సెప్టెంబర్1: భూమి అమ్మగా వచ్చిన డబ్బుల విషయమై వచ్చిన గొడవ కారణంగా ఆగ్రహానికి గురైన భార్య, భ
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్రెడ్డి కాంగ్రెస్ నాయకులు అభివృద్ధికి కలిసి రావాలి కోస్గి, సెప్టెంబర్ 1 : 00000000000000మీడియాను అడ్డం పెట్టుకొని ప్రముఖ చానళ్లలో కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేయిస్తూ టీ
మక్తల్ టౌన్, సెప్టెంబర్ 1 : రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో మక్తల్ విద్యార్థులు నాలుగో ర్యాంక్ సాధించారని టగ్ ఆప్ వార్ అసోసియేషన్ మండ ల అధ్యక్షుడు, విశ్రాంత పీఈటీ గోపా లం అన్నారు. ఆగస్టు 28 నుంచి 31 వ తేద�
పార్టీ కోసం పనిచేయడం అదృష్టంగా భావించాలికార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునే పార్టీ టీఆర్ఎస్ప్రతిపక్షాల నుంచి వరదలా వలసలుఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్, ఆగస్టు31(నమస్
మరోసారి జూరాల డ్యాం గేట్లు ఓపెన్24 రోజుల తర్వాత పెరిగిన వరద10 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల ఆత్మకూరు/అయిజ/శ్రీశైలం, ఆగస్టు 31 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు మరోసారి ఎత్తారు. ఈ ఏడాది సీజన్ ఆరంభంలోన�
రేపటి నుంచి విద్యాలయాలు పునర్ప్రారంభంకేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష తరగతులుఏర్పాట్లు చేస్తున్న అధికారులుకొనసాగుతున్న శానిటైజేషన్ పనులుమొదటి రోజు నుంచే మధ్యాహ్న భోజనంకొవిడ్ జాగ్రత్తలతో ప్రారంభి�
ఉత్సాహంగా ఉట్లు కొట్టిన యువతకృష్ణుడు, గోపికల వేషధారణతో ఆకట్టుకున్న చిన్నారులుమహబూబ్నగర్, ఆగస్టు 30 : కృష్ణాష్టమి వేడుకలను జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక ప�
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్నారాయణపేట టౌన్, ఆగస్టు 30: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాబోయే రెండురోజులు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవా�
పాఠశాలలు సిద్ధంశుభ్రమవుతున్న బడులుఒకటి నుంచి బడిబాట మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 29 : కరోనా కారణంగా 16 నెలలుగా మూతపాడిన పాఠశాలలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. ప్రత్యక్ష విద్యాబోధన లేక విద్యార్�
వందశాతం పనులు పూర్తిఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్న సర్పంచ్ బాలానగర్, ఆగస్టు 29 : గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నది. జూలై 1 నుంచి 10వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించారు. పార�