దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 5 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలం ము చ్చింతల గ్రామంలో ఆ�
పేదరికం నుంచి అత్యున్నత హోదాకు.. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అధికారిగా నియామకం చల్లా శ్రీనివాసులు శెట్టిపై ప్రత్యేక కథనం మహబూబ్నగర్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చదువుకునేందుకు పేదరికం అడ్డ�
మత్తడి దుంకిన చెరువులు, కుంటలు పొంగి పొర్లిన వాగులు పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు గండీడ్/మహ్మదాబాద్, సెప్టెంబర్ 5 : ఉమ్మడి గండీడ్ మండలంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షంతో చెరువులు, కుంటలు �
నెలనెలా జీపీకి నిధులు పేదలకు విడుతల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శ్రీరంగాపురం, సెప్టెంబర్5: గ్రామాలు దేశానికి పట్టు గొమ్మలు అనే నినాదానికి తెలంగాణ ప్రభుత�
పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్టౌన్, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని రాష్ట్ర అబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డా.వీ. శ్రీనివాస్�
రేపటి నుంచి విద్యాలయాలు పునర్ప్రారంభం కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష తరగతులు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు కొనసాగుతున్న శానిటైజేషన్ పనులు మొదటి రోజు నుంచే మధ్యాహ్న భోజనం కొవిడ్ జాగ్రత్తలతో ప్రారం�
ఆలయాల్లో ప్రత్యేక పూజలుఅలరించిన చిన్నారుల వేషధారణఉత్సాహంగా ఉట్లు కొట్టిన యువత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. శ్రీకృష్ణ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్ర�
ప్రజావాణిలో కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, ఆగస్టు 30 : ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోన
హైవేకు సర్వే షురూ.. సోమశిల-సిద్దేశ్వరం వంతెన, హైవే నిర్మాణానికి అడుగులుకొల్లాపూర్ ప్రాంతంలో కొనసాగుతున్న డ్రోన్ సర్వేనెరవేరబోతున్న కొల్లాపూర్ ప్రాంత ప్రజల స్వప్నం కొల్లాపూర్, సెప్టెంబర్ 3 : కొల్లా�
ఉమ్మడి జిల్లాలో గులాబీ గుబాళింపురెపరెపలాడిన టీఆర్ఎస్ జెండావాడవాడలా అంబరాన్నంటిన వేడుకలుస్వీట్లు పంచుకొని పార్టీ శ్రేణుల సంబురాలుహోరెత్తిన డప్పులు, కుర్వ డోళ్ల చప్పుళ్లుపంట పొలాలు, చెరువుల వద్ద సం�
మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, సెప్టెంబర్ 2 : మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చాలని గురువారం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఢిల్లీలో కేంద్ర మంత్ర�
గద్వాల న్యూటౌన్, సెప్టెంబర్ 1 : చిక్కకుండా.. దొరక్కుండా నాలుగేండ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రంజన్ రత
18 నెలల విరామం తర్వాత స్కూళ్లు పునర్ ప్రారంభం తెరుచుకున్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలలు మొదటి రోజు అంతంత మాత్రమే విద్యార్థుల హాజరు పాఠశాలలను తనిఖీ చేసిన కలెక్టర్, డీఈవో, ప్రజాప్రతినిధులు కొవ�
ఏడాదిన్నర తర్వాత విద్యార్థులు బడిబాట తొలిరోజు అంతంత మాత్రమే.. ప్రభుత్వ పాఠశాలల్లో 27శాతం,ప్రైవేట్ స్కూళ్లల్లో 12శాతం హాజరు మహబూబ్నగర్ టౌన్, సెప్టెంబర్ 1 : కరోనా కారణం గా ఏడాదిన్నర కిందట మూతపడిన విద్యాస