దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 5 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలం ము చ్చింతల గ్రామంలో ఆదివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా మ్యాకల రాజు, యూత్ అధ్యక్షుడిగా భరత్రెడ్డిలను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరీరాము, ఆలయ కమి టీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కోటరాము, ఇన్చార్జీలు మహదేవ్గౌడ్, హనుమాన్రావు పాల్గొన్నారు. అదేవిధంగా దేవరకద్ర మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, ఇన్చార్జి రాజశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో కోయిల్సాగర్ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా బాలకృష్ణ, తిమ్మయ్య, యూత్ అద్యక్షుడిగా రఘుచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, సింగిల్విండో చైర్మన్ నరేందర్రెడ్డి, నాయకులు శ్రీకాంత్యాదవ్, కొండా శ్రీనివాస్రెడ్డి, భాస్కర్రెడ్డి, వెంకట్రాములు, విశ్వనాథ్గౌడ్, నారాయణ పాల్గొన్నారు.
అన్నివర్గాలకు సర్కారు అండ
అన్నివర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి అన్నారు. అడ్డాకుల మండలం కందూరులో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, ఇన్చార్జి సాక బాలనారాయణ సమక్షంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా కదిరె శ్రీనివాస్యాదవ్, ఉపాధ్యక్షుడిగా పిల్లి కొండన్న, కార్యదర్శిగా బజారు నాగరాజు, సంయుక్త కార్యదర్శిగా రంగం రాజు, కోశాధికారిగా రాములుయాదవ్, యూత్ అధ్యక్ష, కార్యదర్శులుగా బొక్కలి నాగన్న, వల్లూరి రామకృష్ణ, బీసీసెల్ అధ్యక్ష, కార్యదర్శుగా లక్ష్మయ్య, కొత్త లక్ష్మయ్య, మహిళా విభాగం అధ్య క్ష, కార్యదర్శులుగా కొత్త అనసూయ, లక్ష్మి, ఎస్సీసెల్ అధ్యక్ష, కార్యదర్శులుగా నాగరాజు, శ్రీను, మైనార్టీసెల్ అధ్యక్ష, కార్యదర్శులుగా మహమూ ద్, ఫరూక్లను ఎన్నుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా సుంకరామయ్యల్లి గ్రామ అధ్యక్షుడిగా ఆకులమోని చెన్నయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలిగా యశోదను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు భీంరెడ్డి, శ్రీకాంత్, శ్యామలమ్మ, తిరుపతిరెడ్డి, జితేందర్రెడ్డి, జయన్నగౌడ్, రంగన్నగౌడ్, ఖాజాగోరి, రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మండలంలోని తిమ్మాపూర్ టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రెడ్డిరాజును ఏకగ్రీవంగా ఎ న్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, గూపని కొం డయ్య, మాజీ జెడ్పీటీసీ చంద్రమౌళి, ఎండీ అజ్జు, రఘుపతిరెడ్డి, శివరాములు, ప్రవీణ్కుమార్రెడ్డి, జమీర్, వనం శ్రీనివాసులు, చంద్రశేఖర్, రామకృష్ణ, ఆంజనేయులు, సుభాష్, లక్ష్మీనర్సింహ మ హరాజ్, పాషా, వెంకటేశ్, రమేశ్, ఖాదర్, యాద య్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ బలంగా ఉండాలి
గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలని ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని శేరిపల్లి(హెచ్), హస్నాపూర్, పోతులమడుగు గ్రామాల్లో మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. శేరిపల్లి(హెచ్) గ్రామ అధ్యక్షుడిగా బోల శ్రీనివాసులు, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసులు, రామస్వా మి, ప్రధాన కార్యదర్శిగా కురుమూర్తి, యూత్ అ ధ్యక్షుడిగా బోల దేవేందర్, ఉపాధ్యక్షులుగా గోవర్ధన్, అయోధ్య, ప్రధాన కార్యదర్శిగా సంపత్, మ హిళా విభాగం అధ్యక్షురాలిగా లక్ష్మమ్మ, ఉపాధ్యక్షురాలిగా మాధవి, ప్రధాన కార్యదర్శిగా ఇందిరమ్మ, హస్నాపూర్ గ్రామ అధ్యక్షుడిగా శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యక్షులుగా వెంకటయ్య, రాంరెడ్డి, ప్ర ధాన కార్యదర్శిగా శంకరయ్య, యూత్ అధ్యక్షుడి గా శ్రీశైలం, ఉపాధ్యక్షులుగా బాబుల్రెడ్డి, శ్రీశై లం, ప్రధాన కార్యదర్శిగా రాజ్కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా మహదేవమ్మ, ఉపాధ్యక్షురాలిగా లక్ష్మమ్మ, ప్రధానకార్యదర్శిగా చంద్రకళ, పోతులమడుగు అధ్యక్షుడిగా తిరుపతయ్య, ఉపాధ్యక్షులుగా సుధాకర్రెడ్డి, కోట్ల రాములు, ప్రధాన కార్యదర్శిగా బాలరాజు, యువత విభాగం అధ్యక్షుడిగా పరమేశ్వర్, ఉపాధ్యక్షుడిగా కేశవులు, ప్రధాన కార్యదర్శిగా కొండా రమేశ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా వెంకటమ్మ, ఉపాధ్యక్షురాలిగా ఇందిరమ్మ, జయబాయి, ప్రధాన కార్యదర్శిగా మానసను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహగౌడ్, వైస్ఎంపీపీ నరేశ్గౌడ్, సత్తూర్ నారాయణగౌడ్, మనెమోని సత్యనారాయణ, సాయిలు, చంద్రశేఖర్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, సత్యనారాయణ, మురళీధర్గౌడ్, అశోక్, వెంకటేశ్ పాల్గొన్నారు.
బలోపేతానికి కృషి చేయాలి
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్ అన్నారు. మండలంలోని తిర్మలాపూర్, కుచ్చర్కల్, ఖానాపూర్, మోత్కులకుంట తండాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. తిర్మలాపూర్ అధ్యక్షుడిగా పుల్లారెడ్డి, ప్రధానకార్యదర్శిగా నర్సింహులుగౌడ్, కుచ్చర్కల్ అధ్యక్షుడిగా నాగేశ్వర్, ప్రధానకార్యదర్శిగా నర్సింహులు, ఖా నాపూర్ అధ్యక్షుడిగా బీ శేఖర్, ప్రధాన కార్యదర్శిగా రమేశ్, మోత్కులకుంటతండా అధ్యక్షుడిగా కృష్ణానాయక్, ప్రధానకార్యదర్శిగా వాచ్యానాయక్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, యాదగిరి, సత్యయ్య, విజయ్కుమార్, ఆ నంద్గౌడ్, రామకృష్ణాగౌడ్, మహిపాల్రెడ్డి, వెంకటయ్యగౌడ్ ముస్తఫా, శేఖర్గౌడ్ పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల, సెప్టెంబర్ 5 : మండలంలోని అల్వాన్పల్లి, తంగెళ్లపల్లిల్లో ఆదివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. అల్వాన్పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా వాడ్యాల కృష్ణయ్య, ఉపాధ్యక్షుడిగా సత్యయ్య, కార్యదర్శిగా చంద్రయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలిగా జానకి, ఉపాధ్యక్షురాలిగా అలివేల, కార్యదర్శిగా సునీత, యూత్ అధ్యక్షుడిగా సత్యనారాయణగౌడ్, ఉపాధ్యక్షుడిగా గోపాల్, కార్యదర్శిగా నరేశ్రెడ్డి, బీసీసెల్ అధ్యక్షుడిగా నాగేందర్, ఉపాధ్యక్షుడిగా మాధవ్గౌడ్, కార్యదర్శిగా నరేశ్లను ఎన్నుకున్నారు. అలాగే తంగెళ్లపల్లి గ్రామ అధ్యక్షుడిగా అనుప శంకరయ్య, ఉపాధ్యక్షుడిగా కృష్ణయ్య, కార్యదర్శిగా అనిల్కుమార్, రైతు కమిటీ అధ్యక్షుడిగా తిరుపతయ్య, ఉపాధ్యక్షుడిగా యాదయ్య, కార్యదర్శిగా కుమ్మరి ఆంజనేయులు, మహిళా విభాగం అధ్యక్షురాలిగాఎరుకలి పార్వతమ్మ, ఉపాధ్యక్షురాలిగా యాద మ్మ, కార్యదర్శిగా ఆండాలు, యూత్ అధ్యక్షుడిగా అనుప జంగయ్య, ఉపాధ్యక్షుడిగా శివకుమార్, కార్యదర్శిగా రాజశేఖర్ను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాద య్య, మాజీ వైస్ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ జంగయ్య, సురేందర్రెడ్డి పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
మండలంలోని గం గాధర్పల్లిలో టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసరా వు తెలిపారు. గ్రామ అధ్యక్షుడిగా చిల్ల తిరుపత య్య, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్, కార్యదర్శిగా సురే శ్, కోశాధికారిగా రమేశ్, యూత్ అధ్యక్షుడిగా శివకుమార్, ఉపాధ్యక్షుడిగా నవాజ్, కార్యదర్శిగా ప్ర కాశ్లను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమం లో వైస్ఎంపీపీ వెంకటాచారి, లక్ష్మణ్నాయక్, సోమ్లానాయక్, వెంకటేశ్ పాల్గొన్నారు.
మహబూబ్నగర్ మండలంలో..
మ హబూబ్నగర్ మండలంలోని ధర్మాపూర్ టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా విజయ్కుమార్గౌడ్, ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్, యూత్ అధ్యక్షుడిగా చెన్నయ్యను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మరవీందర్రెడ్డి, వైస్ఎంపీపీ అనితాపాండురంగారెడ్డి, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షు డు ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
మండలంలోని దచ్చక్పల్లి, యారోనిపల్లి, అయోధ్యనగర్, కిష్టంపల్లిగేటుతండాల్లో గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్గౌడ్, శివకుమార్, జంబులయ్య, బసిరెడ్డి, రమణారెడ్డి, యాదయ్య, సత్యం, అనంతరెడ్డి, సర్పంచ్ బాలకిష్టారెడ్డి, ఎం పీటీసీలు అరుణ్, చెన్నయ్య ఉన్నారు.
నవాబ్పేట మండలంలో..
మండలంలోని రు ద్రారం, కొండాపూర్, హజిలాపూర్, రాంసింగ్తండా టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రుద్రారం గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులుగా వెంకట్రాములుయాదవ్, యాద య్య, కొండాపూర్ అధ్యక్ష, కార్యదర్శులుగా కృష్ణ య్య, బాలరాజు, హజిలాపూర్ అధ్యక్ష, కార్యదర్శులుగా నర్సింగ్రావు, హన్మంతునాయక్, రాం సింగ్తండా అధ్యక్ష, కార్యదర్శులుగా రమేశ్బాబునాయక్, రాగ్యానాయక్లతోపాటు గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎం పీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, వైస్ఎంపీపీ సంతోరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, మాజీ ఎంపీపీ శీన య్య, యూత్ విభాగం మండల అధ్యక్షుడు మెం డె శ్రీను, కోఆప్షన్ సభ్యుడు తాహెర్, సర్పంచులు లలితమ్మ, బొజ్జమ్మయాదయ్య, గంగమ్మవెంకటేశ్నాయక్, నర్సింహనాయక్, నాయకులు కృష్ణగౌ డ్, వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.