వీపనగండ్ల, నవంబర్ 5 : గంగమ్మ జాతరను పురస్కరించుకొని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర క్రి కెట్ టోర్నమెంట్ను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గు రువారం ప్రారంభించారు. టోర్నమెంట్లో మొత్తం 80 టీ మ�
వనపర్తి, నవంబర్ 5 : ఆజాదీ కా అమృత్ మహోత్సవం లో భాగంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథార్టీ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రా
దేవరకద్ర రూరల్, నవంబర్ 5 : వానకాలం సీజన్లో సాగైన ధాన్యం కోసం ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొంటుందని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు
బీటీ రోడ్డు నిర్మాణం పనులు రూ.352.88 లక్షలు కేటాయింపు 8 నెలల్లో 6 కిలోమీటర్ల పనులు పూర్తి హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు మాగనూర్, నవంబర్ 2 : పట్టణాలతోపాటు పల్లెల్లో కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ప్
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర పీహెచ్సీలో ఐసీయూ ఏర్పాటు ఇద్దరు డాక్టర్లు, ఏఎన్ఎంతో వైద్యసేవలు దేవరకద్రరూరల్, నవంబర్ 2: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నదని ఎమ్మెల్యే ఆ
నేటి నుంచి పాగుంట వెంకన్న ఉత్సవాలు పది రోజుల పాటు కొనసాగనున్న వేడుకలు సిద్ధం చేసిన ఆలయ కమిటీ జాతరలో వెలుస్తున్న గుడారాలు భక్తులు సమర్పించిన వెండి తొడుగు అలంకరణలో పాగుంట వేంకటేశ్వరస్వామి మూలవిరాట్ అఖి
పాలమూరులో బైక్ల పార్కింగ్కు కష్టాలు బ్యాంకులు, ప్రైవేటు దవాఖానల తీరుతో ఇక్కట్లు పార్కింగ్ సౌకర్యం లేకుండానే నిర్మాణాలు పట్టణవాసుల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు కఠిన చర్యలకు సిద్ధమైన అధికారు�
మహబూబ్నగర్, నవంబర్ 1 : అధికారుల దృష్టికి వచ్చే ప్రతి సమస్యనూ పరిష్కరించాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్�
నవాబ్పేట, నవంబర్ 1 : ఉపాధి హామీ పథకం పనులు పారదర్శకంగా చేపట్టేందు కు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హా మీ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని డీఆర్డీవో యాదయ్య సూచించారు. 2019- 2020 సంవత్సరం, 2021 జూలై వరకు చేపట్టిన ఉపాధి హ�
రైతులను సంఘటితం చేసేందుకు సమ్మేళనం డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలి అన్నదాతల సంక్షేమానికి ఎన్నో పథకాల అమలు 41 రైతువేదికల్లో ఏకకాలంలో సమావేశం త్వరలో 25 వేల మంది అన్నదాతలతో ఆత్మీయ సమ్మేళనం : వ్యవసాయ శాఖ మంత్�
సంస్థాపూర్ గ్రామస్తులకు అభినందనలు ఏ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు మల్లేపల్లి ఇసుక అక్రమ రవాణా కేసులే అధికం వ్యవసాయ భూముల ధరలు పెరుగుతున్నాయి జూనియర్ సివిల్ జడ్జి రాజేశ్వర్ ఊట్కూర్, అక్టోబర్ 31 : స మాజ�