5న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు రేపు అలంకరణోత్సవం.. 11న ఉద్దాలు 22 వరకు స్వామివారి కార్యక్రమాలు భారీగా హాజరు కానున్న భక్తులు జాతరలో సీకులకు భారీ డిమాండ్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు మహబూబ్నగర్, నవంబర్ 7 (నమస్తే త�
కొనసాగుతున్న ఓటరు నమోదు కార్యక్రమం తప్పొప్పులు సరిచేసుకోవాలి : అధికారులు 30వ తేదీ వరకు గడువు ఊట్కూర్, నవంబర్ 7: అర్హులైన యువతీ యువకులు ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని తాసిల్దార్ తిరుపతయ్య సూచించారు. �
త్వరలోనే లబ్ధిదారులకు డబుల్బెడ్రూం ఇండ్లు కేటాయిస్తాం : జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్లటౌన్, నవంబర్ 7 : డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని జడ్చర్ల ఎమ్మె ల్యే
భూత్పూర్, నవంబర్ 7 : అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తాసిల్దార్ చెన్నకిష్టన్న కోరారు. ఆదివారం మున్సిపాలిటీలోని ప్రాథమిక పాఠశాలలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ఓటరు న�
వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, నవంబర్ 6 : అంగన్వాడీ కేంద్రాల తనిఖీకి ప్రత్యేక బృందాల ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్య�
ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి సమస్యలు రాకుండా పరిశీలించుకోవాలి పాలమూరు ఓటరు జాబితా పరిశీలకుడు చంపాలాల్ మహబూబ్నగర్, నవంబర్ 6 : ఓటరు జా బితాల్లో ఎవరి పేర్లు తప్పులు లేకుండా పూర్తిస్థాయిలో సవరించుకుం�
గద్వాల జిల్లా దవాఖాన పడకల స్థాయి పెంపు 100 నుంచి 300 పడకలకు అప్గ్రేడ్ ప్రజలకు అందుబాటులో మరింత మెరుగైన వైద్యం గద్వాల, నవంబర్ 6 : రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ఏరియా దవాఖానలను జిల్లా ఆసుపత్రులుగా మార్చేంద�
పేదోడి ఆపిల్తో ఐస్క్రీం తయారీ పండ్లను సేకరించి.. గుజ్జును తీసి.. రియల్ సీతాఫల్ పేరిట స్కూప్స్ విక్రయం పాలమూరు పండ్లకు భారీగా డిమాండ్ ఎందరికో ఉపాధి అవకాశాలు నవాబ్పేట ప్రాసెసింగ్ సెంటర్తో మారిన ద
ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణ షురూ..దేవరకద్రలో ప్రారంభించిన ఎమ్మెల్యే ఆలనేడు నర్వలో ఎమ్మెల్యే చిట్టెం చేతుల మీదుగా..కష్టకాలంలోనూ అన్నదాతకు ప్రభుత్వం అండమహబూబ్నగర్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :
జడ్చర్ల, నవంబర్ 5 : బాదేపల్లి పత్తి మార్కెట్యార్డు రోడ్డును శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్యకార్యద ర్శి రఘునందన్రావు పరిశీలించారు. పత్తి మార్కెట్యార్డుతోపాటు రోడ్డు నిర్మాణానికి 2007లో విజయకుమార్�
విద్యార్థులకు అభినందనలు మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 5 : నీట్ (యూజీ)-2021 పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని రిషి మెడికల్ అ కాడమీ విద్యార్థులు సత్తాచాటిన విషయం తెలిసిందే. పి. కౌషిక్-594, బి.సుమోధ-569, కె.సాయివైష్�
అదనపు కలెక్టర్ శ్రీహర్షగద్వాల, నవంబర్ 5 : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే షెడ్యూల్డ్ కులాల వారికి అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం వరం లాంటిదని దీనిని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్�