వరితో ఒరిగేది లేదంటున్న రైతులు బెక్కెరపల్లి కర్షకుల్లో చైతన్యం పంట మార్పిడిలో ఆదర్శంగా గ్రామం 150 ఎకరాల్లో మినుములు సాగు మహబూబ్నగర్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరి ఉరిగా మారింది. కేంద్రం కొనబో�
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు వేళాయే.. ఉమ్మడి జిల్లాలో రెండు స్థానాలు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం 16న నోటిఫికేషన్, డిసెంబర్ 10న పోలింగ్ టీఆర్ఎస్ అభ్యర్థులే ఏకగ్రీవమయ్యే అవకాశం 95 శాతానికి�
ఉమ్మడి జిల్లాలో 230 మద్యం దుకాణాల్లో నూతన పాలసీ సాయంత్రం 5 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఖురేషి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలో 12 స్థా�
పోడు భూములపై రైతులకు అవగాహన కల్పించాలి కోయిల్సాగర్ ప్రాజెక్టు కింద భూ సేకరణ పనులు చేపట్టాలి 25 ఎకరాల భూమి సేకరించాలి కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, నవంబర్ 9 : పోడు భూముల విషయంలో హక్కుదారులకు పూర్తి
కేజీ టు పీజీ ఉచిత విద్య ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి వివిధ అభివృద్ధి పనులు ప్రారంభం మరికల్, నవంబర్ 9 : రాష్ట్రంలో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందు కు అనుగుణ�
గౌడ, ఎస్సీ, ఎస్టీలకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ల కేటాయింపునామమాత్రంగా దుకాణాల పెంపుగుడుంబాను ఉక్కుపాదంతో అణిచివేస్తాంగంజాయి పండించినా, రవాణా చేసినా పీడీ యాక్ట్ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్�
నేడు అలంకార మహోత్సవంఆభరణాల ఊరేగింపునకు ముస్తాబైన ఆత్మకూరుసంస్థానాధీశుల కాలం నుంచి ప్రాధాన్యంఆత్మకూరు, నవంబర్ 8 : తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొ�
జడ్చర్ల, నవంబర్ 8 : కేంద్రం ధాన్యం కొనుగోలు చే యబోమని తేల్చి చెబుతున్నదని.. అందుకు యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతులకు ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి సూచించారు. సోమవారం మండలం�
కోతమిషన్లకు భలే డిమాండ్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు మద్దతు ధర కల్పించడంతో హర్షం ఊట్కూర్, నవంబర్ 7: మండల వ్యాప్తంగా వరికోతలు ముమ్మరమయ్యాయి. మరో మూడువారాల్లో వరి కోతలు పూర్తవుతాయని వ్యవసాయశాఖ అధికారులు భ
సకల సౌకర్యాలతో వైకుంఠధామాలు గ్రామాల్లో తీరిన శ్మశాన వాటికల సమస్య ఇక ప్రశాంతంగా చివరి ప్రస్థానం జోగుళాంబ గద్వాల జిల్లాలో వందశాతం నిర్మాణాలు చనిపోతే ఆరడుగుల జాగలేని దుస్థితి..ఎక్కడ ఖననం చేయాలో తెలియని ప�