తెలంగాణపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నది ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు మోడీ పాలనలో మార్పు రావాలనే టీఆర్ఎస్ ధర్నాలు వరి ఎక్కువగా పండించే రెండో రాష్ట్రం తెలంగాణ : ఎంపీ రాములు అచ్చంపేట, నవంబర�
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ సంజప్ప జడ్చర్ల డిగ్రీ కళాశాలలో మొక్కల సంరక్షణపై అవగాహన సదస్సు జడ్చర్ల టౌన్, నవంబర్ 17 : మొక్కలకు సంబంధించిన జ్ఞానాన్ని పుస్తకాలతోపాటు క్షేత్రస్థాయిలో కూడా �
కేంద్రంపై టీఆర్ఎస్ పోరుబాట కర్షకులకు బాసటగా.. సీఎం కేసీఆర్ నేడు ఇందిరా పార్కు వద్ద మహాధర్నా ఢిల్లీకి వినిపించేలా నిర్వహణ పాలమూరు నుంచి గులాబీ దండు రాజధానికి తరలివెళ్లనున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్య�
మెరుగు‘బడి’న దొర్రితండా పాఠశాల సర్కార్ బడికే జై కొట్టిన తండా చిన్నారులు ప్రైవేట్ స్కూల్కు నై అంటున్న విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో బోధన 70 మంది విద్యాభ్యాసం దాతల సహకారంతో అభివృద్ధి ఆదర్శంగ�
కార్తీకం.. తులసి పూజకు శ్రేయస్కరం నవంబర్ మాసంలో ప్రత్యేక పూజలు తులసీ మొక్కకు విశేష ప్రాధాన్యత బాలానగర్, నవంబర్ 17: నిత్యం జీవితంలో తులసి మొక్కకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ మొక్కను పూజిస్తే సకల దోషాలు, పాపా�
కలెక్టర్ ఎస్ వెంకట్రావు మహబూబ్నగర్టౌన్, నవంబర్16: స్థానిక సంస్థల ఎన్నికల్లో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ బాధ్యత అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు పేర్కొన్నారు. స్థాన�
తొలి రోజు నిల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జనవరి 4తో పదవీ కాలం ముగింపు రెండు స్థానాలకు ఒకే బ్యాలెట్ పేపరు ప్రస్తుత ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల
ప్రత్యామ్నాయ పంటల వైపు రైతన్నదృష్టికూరగాయల సాగుకు రైతన్న ఆసక్తిలాభాల సిరులు.. కాయగూరలువరికి బదులు గోధుమ, బాస్మతి పంటఅధిక రాబడి సాధిస్తున్న రైతులుమూసాపేట, నవంబర్ 14: యాసంగిలో ఆరుతడి పంటల వైపు రైతులు ఆసక్�
ఊట్కూర్, నవంబర్ 12: యాసంగిలో పండించే వడ్లు కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని సర్పంచుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సూర్యప్రకాశ్రెడ్డి అన్నారు. శుక్రవారం నియో�
జిల్లాలో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు నోడల్ అధికారుల సమావేశంలో కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్ నవంబర్ 11 : ఎమ్మెల్సీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు నోడల్ అధికారులకు అప్పగించిన బాధ్య�