కశిరెడ్డి, కూచుకుళ్లకు మరోసారి అవకాశంస్థానిక సంస్థల టీఆర్ఎస్ అభ్యర్థులుగా నేడు నామినేషన్ల దాఖలుబీ ఫారాలు అందించిన మంత్రి శ్రీనివాస్గౌడ్మెజార్టీ ఓటర్లు టీఆర్ఎస్కు చెందిన వారే..అధికార పార్టీ ఎమ్
భారీగా పెరిగిన అడ్మిషన్లుప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూల్లో చేరికకళకళలాడుతున్న పాఠశాలలుహన్వాడ, నవంబర్ 21 : ప్రైవేట్ స్కూళ్లతో పోల్చితే ప్ర భుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతున్నది
అలంపూర్, నవంబర్ 21 : కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం అలంపూర్ క్షేత్రంలోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయా
కొత్తకోట, నవంబర్ 21 : మండలంలోని కనిమెట్ట గ్రామంలో ఆదివారం అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులను ఎంపీపీ గుంతమౌనిక సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మత్స్యకార�
చిన్నంబావి, నవంబర్ 21 : ఓ గ్రామంలో ఇద్దరు రైతులు, ఒక నిరుపేద వ్యవసాయ కూలీ మధ్య పొలానికి నీళ్లు పారబెట్టే విషయంలో జరిగిన గొడవను గ్రామంలోనే పరిష్కరించాల్సింది పోయి వారిని పోలీస్స్టేషన్కు రప్పించి, అనుచరగ
రేపటి నుంచి గట్టు జాతరఏర్పాట్లు చేస్తున్న ఎస్ఎస్కే సమాజ్రాష్ట్ర స్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీలుఅలరించనున్న తెలంగాణ ధూంధాంహాజరుకానున్న ఎమ్మెల్యే బండ్లగట్టు, నవంబర్ 21: మండలకేంద్రంలోని అంబాభవానీ జ�
డబ్బులు కాజేసిన వ్యక్తి అనంతపురం వాసీ బాధితుల్లో ఉమ్మడి వరంగల్, నల్లగొండ వాసులు ఒక్కోక్కరి నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు మహబూబాబాద్ : ట్రాక్టర్, జేసీబీ ఓనర్లకు రూ. 1.80కోట్లు టోకరా పెట్టాడు. బాధితులు లబోదిబ�
ఉమ్మడి జిల్లాలోని సాగు పనులకు కూలీలుకర్ణాటక, ఏపీ, ఒడిశా, చత్తీస్గఢ్, బెంగాల్ నుంచి రాకరైస్మిల్లుల్లో బీహార్ వాసులుస్థానిక పనులతో ఉపాధి పొందుతున్న పలువురువలసవాదులను ఆదుకుంటున్న పాలమూరుమహబూబ్నగ �
మద్యం దుకాణాల కేటాయింపుఉమ్మడి జిల్లాలో 230 షాపులు223 దుకాణాలకు లక్కీడిప్కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో పారదర్శకంగా ఎంపికదరఖాస్తులు తక్కువగా వచ్చిన 7 షాపులు నిలిపివేతపుల్లూరులోని 29వ వైన్స్కు �
బాలుర, బాలికల విభాగంలో విజేతద్వితీయ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జట్లుముగిసిన అండర్-19 రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ టోర్నీఅయిజ, నవంబర్ 20 : జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూరులో మూడ్రోజులుగా జరిగ
అడిషనల్ కలెక్టర్ శ్రీహర్షరాజోళి, నవంబర్ 20 రాజోళిలోని ఆయా పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. రాజోళిలో శనివారం ఆయన ఆకస్మికంగా �