ఎమ్మెల్యే బీరంహర్షవర్ధన్రెడ్డిచిన్నంబావి, నవంబర్ 29 : జూరాల చివరి ఆయకట్టు ప్రాంత రైతుల సాగునీటి సమస్యకు సింగోటం- గోపాల్దిన్నె లింక్కెనాల్తో త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుందని, ఇప్పటికే ఈ ప్రాజెక్�
కేసముద్రం : రైతులు ఆరుగాలం పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. మండలంలోని తాళ్ళపూసపల్లి, ధన్నసరి గ్రామాలలో సహకార సంఘాల ఆధ్వర్యం�
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఘనంగా జ్యోతిరావు ఫూలే వర్ధంతి అచ్చంపేట, నవంబర్ 28: బహుజనుల ఆశాజ్యోతి జ్యోతిరావు ఫూలే అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం మహాత్మా జ్యోతిర�
రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లింగాల, నవంబర్ 28: నల్లచట్టాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం రైతులపై కన్నెర్ర చేస్తూ ఉసురుపోసుకుంటున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మె�
అయిజ, నవంబర్ 28 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతం లో కురుస్తున్న మోస్తరు వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద కొన సాగుతున్నది. దీంతో 4 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం డ్యాంలోకి ఇన్ ఫ్లో 21,790 క్
జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య మహాత్మా జ్యోతిరావు ఫూలేకు నివాళి జడ్చర్లటౌన్, నవంబర్ 28 : సమసమాజ నిర్మాణానికి పాటుపడిన మహాత్మా జ్యోతిరావు ఫూలే అందరికీ ఆదర్శప్రాయుడని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. జ
వరికి ప్రత్యామ్నాయంగా సాగు సిరుల పంటలు పండిస్తున్న రైతులు ఆదర్శంగా ఇటిక్యాల మండలవాసులు ఇటిక్యాల, నవంబర్ 28 : జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని జింకలపల్లె, మునగాల, కొండేర్, షేక్పల్లె, సాసనూల్, ద�
అందరూ విద్యావంతులు కావాలన్నదే ఆయన లక్ష్యం అప్పుడే అభివృద్ధి సాధ్యమన్న మహోన్నతుడు రిజర్వేషన్లతోనే సమాంతర న్యాయమన్న మేధావి తెలంగాణ వచ్చాక అన్ని కులాలకు పునర్జీవం ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జడ్చర్లటౌన్, నవంబర్ 26 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అ�
మొదటి అదనపు జిల్లా జడ్జి రఘరాం మహబూబ్నగర్ మెట్టుగడ్డ, నవంబర్ 26: జాతీయ లోక్ అదాలత్లో భాగంగా డిసెంబర్ 11న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నట్లు మొదటి అదనపు జిల్లా జడ్జి రఘరాం తెల�
ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి నవాబ్పేట, నవంబర్ 26: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలో వరి పండించిన రైతులు ఇబ్బందుల పాలవుతున్నారని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్
శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్ వెల్లడి ఉత్తనూర్ రైతు వేదికలో అవగాహన సదస్సు అయిజ, నవంబర్ 26: నీటి సదుపాయం కలిగిన రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించి చెరుకు పంటను సాగు చేస్తే అధిక లాభాలు ఆర్జించే�