వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి ప్రతి ఒక్కరూ అందుకు సహకరించాలి ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీకి వీసీలో వెల్లడి మహబూబ్నగర్, డిసెంబర్ 1 : కరో నా నియంత్�
గతనెల 17న ప్రారంభమైన జంగల్ టూర్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులో సేవలు రోజుకూ 12 మంది పర్యాటకులకు అవకాశం వచ్చే సంక్రాంతి వరకు ఆన్లైన్ బుకింగ్ ఫుల్ ప్యాకేజీతో ఆకట్టుకుంటున్న అటవీ శాఖ ప్రకృతి అం�
మహబూబ్నగర్ టౌన్, నవంబర్ 30 : నదీ జలాలను సంపూర్ణంగా వినియోగించుకుంటే జిల్లా సస్యశ్యామలం అవుతుందని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్వపు ఓఎస్డీ రంగారెడ్డి అన్నారు. రాష్ట్రంలోని నదీ జలాల పరిరక్షణపై పా
అచ్చంపేట, నవంబర్ 30 : గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుం చి రాష్ట్రంలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్ల బో ధన ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర గిరిజన, సంక్షేమ శాఖ �
మహబూబ్నగర్, నవంబర్ 30: జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులు తదితర అభివృద్ధి పనులకు చేపట్టిన భూ సేకరణ తుది దశకు తీసుకురావాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా భూ స
మహబూబ్నగర్, నవంబర్ 30: పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ‘చలో ఢిల్లీ- మాదిగల లొల్లి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్�
డీఎస్పీ మధుసూదన్రావు ఎలాంటి పత్రాలు లేని వాహనాలు స్వాధీనం అనుమానిత, కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలి ప్రజలందరూ స్నేహభావంతో ఉండాలి నాచారంలో కార్డన్ అండ్ సెర్చ్ కోస్గి, నవంబర్ 30 : ప్రజల భద్రతపై పోలీసులు న
వడ్లు కొనమని చెబుతున్న కేంద్రంచేసేదేమీలేక వరి సాగు వద్దంటున్న రాష్ట్ర సర్కార్ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచనపేట జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్న రైతులుఒక్క రైతును చూసి 115 ఎకరాల్లో కంది సాగులాభాలు రావడంత�
మాదాపూర్ పీఎస్లో ఈ ఏడాది 800 ఫిర్యాదులుట్రాక్ చేసి 400 ఫోన్లు రికవరీసెల్ దొరకడంతో బాధితుల ఆనందబాష్పాలుపోలీసులకు కృతజ్ఞతలుసిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): సెల్ఫోన్ జీవితంలో ఓ భాగంగా కాదు.. ప్రాణం
దేవరకద్ర రూరల్, నవంబర్ 29 : పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం దేవరకద్రలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవన ని ర్మాణ పనులను పరిశ�
గండీడ్, నవంబర్ 29 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతం కావడంతో మరోసారి గ్రామాల్లోని నర్సరీల్లో 40వేల మొక్కలు పెంచే లా ప్రణాళికలు సిద్ధం చేశారు. అందుకుగానూ ఉపాధి హా మీ పథకం ద�
మహబూబ్నగర్ నవంబర్ 29 : యాసంగిలో రైతులు లాభదాయక పంటలు పండించేలా అధికారులు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మండల, జిల్లా అధికారులతో యాసంగి సాగుపై �
ధరూర్, నవంబర్ 29 : రైతు పక్షపాతి కేసీఆర్ సీఎం పదవిలో ఉన్నంత కాలం సాగు సంబురంగానే ఉంటుందని జెడ్పీటీసీ పద్మ అన్నారు. మండలంలోని అల్వాల్పాడ్ గ్రామంలో ఎంపీపీ నజుమున్నిసాబేగంతో కలిసి ధాన్యం కొనుగోలు కేంధ్�
కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డిలబ్ధిదారుల ఇంటికి వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీగద్వాల/గద్వాలరూరల్, నవంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం పేద�