ఊట్కూర్ ఎస్బీఐ వ్యవహారంపై పేట కలెక్టర్ సీరియస్ విచారణ చేయాలని ఆదేశాలు జారీ గ్రామాల్లో విచారిస్తున్న అధికారులు ఊట్కూర్, డిసెంబర్ 6 : మక్తల్ నియోజకవర్గంలో నకిలీ పట్టా పాస్ పుస్తకాలతో ఊట్కూర్ ఎస్�
ఎస్డీఎఫ్ నుంచి రూ.15 కోట్లు మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన ప్రణాళిక శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే బీరం ధన్యవాదాలు కొల్లాపూర్, డిసెంబర్ 6 : మండలంలోని సింగవట్నం ఆలయానికి మహర్దశ పట్�
నాలుగు నెలలుగా అందని వేతనాలు నిధులు ఉన్నా పంపిణీ చేయని అధికారులు మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంతోనే పస్తులుంటున్న సిబ్బంది కోస్గి, డిసెంబర్ 5 : మున్సిపల్ సిబ్బందికి నాలుగు నెలలైనా వేతనాలు అందకపోవడం�
ఇక్కట్లు లేకుండా ఏర్పాటు చేయాలి కరోనా నిబంధనలు పాటించాలి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఆంజనేయస్వామి వాల్పోస్టర్ విడుదల మక్తల్ రూరల్, డిసెంబర్ 5 : ఉమ్మడి జిల్లా
యాసంగిలో వరిసాగు వద్దు ఆరుతడి పంటలతో లాభం కలెక్టర్ వెంకట్రావు భూత్పూర్, డిసెంబర్ 5 : రైతులు ఆయిల్పాం సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ వెంకట్రావు సూచించారు. మున్సిపాలిటీలోని శేరిపల్లిలో ఆదివారం కల�
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సర్కార్ అడుగులు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ యునైటెడ్ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి మహబూబ్నగర్, డిసెంబర్ 5 : ఐకమత్యంతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ఎక్సైజ్ శా�
అవసరమున్న మేరకు యాసంగిలో వరి.. వానకాలంలో చిరుధాన్యాలు..కూరగాయల సాగు నీటి వనరులుపెరగడంతో వరిపైనే ఆసక్తి అవగాహన లేక అమ్ముకునేందుకు అవస్థలు ఇతర పంటలపై శ్రద్ధ పెట్టాలంటున్న పెద్దలు ఎనకటి ఎవుసం బాగుందంటున్�
పూజలు చేసిన ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి కోయిలకొండ, డిసెంబర్ 5 : మండలంలోని శేరివెంకటాపూర్లో ఆదివారం ఆంజనేయస్వామి జల్ది ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాగులో గంగామాతకు పూజలు నిర్వహించి ఆలయ�
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన నాయకులు జడ్చర్ల, డిసెంబర్ 4 : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన మాజీ సీఎం రోశయ్య మృతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాని కి తీరనిలోటని జడ్చర్ల ఎ
అన్ని గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలి : కలెక్టర్ వెంకట్రావు హన్వాడ, డిసెంబర్ 4 : కొవిడ్ వ్యాక్సినేషన్లో వేగం పెంచి 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ రెండు డోసులు వేయాలని కలెక్టర్ వెంకట�
ప్రభుత్వదవాఖానల్లో స్పెషాలిటీ వైద్య సేవలు వనపర్తి, నాగర్కర్నూల్కు మెడికల్ కళాశాలలు నాలుగు జిల్లాలకు నర్సింగ్ కాలేజీలు ఉమ్మడి జిల్లాలో పెరిగిన వైద్య సదుపాయాలు ప్రజారోగ్యానికి సీఎం కేసీఆర్ పెద్ద�
శాఖాపూర్లో మంత్రి నిరంజన్రెడ్డి పర్యటన ప్రజల నుంచి సమస్యలు ఆలకించిన అమాత్యులు ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలని స్పష్టం రైతులకు ఇబ్బందులు రానీయొద్దని ఆదేశం పెబ్బేరు రూరల్, డిసెంబర్ 4 : ధాన్యం కొనుగ�