రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం మృతి స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టిన లారీ రూ.50 లక్షల బీమా ప్రకటించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మక్తల్ టౌన్, డిసెంబర్ 8 : విధి నిర్వహణలో భాగంగా ఏఎన్ఎం తన స్కూటీపై వెళ్తు�
అక్రమ భూ రిజిస్ట్రేషన్ నిందితుల అరెస్టు? ఈ కేవైసీ పేరిట విక్రయించేందుకు యత్నిస్తూ పట్టుబడిన వైనం ముమ్మరంగా మిడ్జిల్ పోలీసుల దర్యాప్తు ‘నమస్తే’ కథనంతో కదులుతున్న డొంక మరిన్ని ఘటనలు వెలుగులోకి వచ్చే అ
స్పందించిన ఎస్బీఐ ఉన్నతాధికారులు మక్తల్రూరల్, డిసెంబర్ 7: మహిళా సమాఖ్య స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలకు పాల్పడిన ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ కరస్పాండ
కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయదు కేంద్రాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు కలెక్టర్ హరిచందన యాసంగి పంటలపై రైతులకు అవగాహన మద్దూర్, డిసెంబర్ 7 : పంట మార్పిడితో నేల సారవం తం పెరుగుతున్నదని కలెక్టర్ హరిచం�
పాలమూరు పట్టణాభివృద్ధికి రోడ్ మ్యాప్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు.. మహబూబ్నగర్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఏర్పాటుకు ముందు తాగునీటికి కూడా నోచుకోక మహబూబ్నగర్లో నివాసం ఉండే పరిస�
పీయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్రాథోడ్ మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 7: క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్�
అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం ప్రజా సమస్యలు అధికారులకు పట్టవా.. వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మండల సర్వసభ్య సమావేశం మరికల్, డిసెంబర్ 7 : మండలంలో ప్రజా సమస్యలు ఎప్ప�
రోడ్ల పక్కనున్న డబ్బాలను తొలగించాలి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి రెండు రోజూల్లో కార్మికుల వేతనాలు చెల్లించాలి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అధికార
వెలుగులోకి ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ బాగోతం రూ.30 లక్షల వరకు అవకతవకలు? రూ.6.50 లక్షల వరకు స్వాహా.. అక్రమాలపై ఏపీఎం ఫిర్యాదు కొనసాగుతున్న అధికారుల విచారణ ఆందోళనలో మహిళా సంఘాల సభ్యులు మక్తల్ రూరల్, డి�
ధన్వాడ, డిసెంబర్ 6 : రైతులు లాభసాటి పంటలపై దృ ష్టి చేపట్టాలని కలెక్టర్ హరిచందన సూచించారు. మండల రైతు వేదిక భవనంలో మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లో యాసంగి పంటలపై సోమవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్
హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేసుకుందాం రూ.3.5 కోట్లతో ఎంవీఎస్ కళాశాలలో స్టేడియం నిర్మాణం మరో రూ.3 కోట్లతో ఫిష్, మీట్ మార్కెట్ను నిర్మిస్తాం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్,
ఇతర పంటలపై అధికారుల అవగాహన అధిక దిగుబడి సాధించేలా అన్నదాతల సమాయాత్తం మహబూబ్నగర్, డిసెంబర్ 6 : అందరి ఆకలి తీర్చే అన్నదాత లాభదాయకంగా అడుగులు వేయాలనే సంకల్పంతో వ్యవసాయ శా ఖ అధికారులు సరికొత్త ఆలోచనా విధా�