ఇప్పటికే 52 కోట్లతో లైనింగ్ పనులు 30 కోట్లతో కాల్వల మరమ్మతులు ఇద్దరు ఎమ్మెల్యేల చొరవతో వచ్చే సీజన్లో 52 వేల ఎకరాలకు సాగు నీరు మరికల్, డిసెంబర్ 12 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు క�
ఆర్టీసీ స్థలాలను ఆదాయ మార్గాలగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రతిపాదనలు నివేదించిన ఆర్టీసీ అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది పెట్రోల్బంక్లు, షాపింగ్ కాంప్లెక్సులు, కల్యాణ మండపాలు ఏర్పాట్ల�
ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలి మణిపూర్ యూనివర్సిటీ చాన్స్లర్, సరస్వతీ విద్యాపీఠం ప్రాంతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ తిరుపతిరావు జాతీయ విద్యా విధానం 2020పై వర్క్షాప్ నారాయణపేట టౌన్, డిసెంబర్
ఇల్లు లేక ఆరుబయట జీవనం ఆదుకోవాలని కోరుతున్న పద్మావతి హన్వాడ, డిసెంబ ర్ 11 : బతకడానికి భూ మి లేదు. ఉండడానికి ఇల్లు లే దు.. ఆరుబయట జీవనం.. ఇదీ హన్వాడ గ్రామానికి చెందిన మ్యాదరి పద్మావతి జీవిత గాథ.. పద్మావతికి 30 ఏం డ
రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడం సంతోషకరం సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి కల్వకుర్తి, డిసెంబర్ 11 : అన్నదాతల పోరాట ఫలి
మూడు చట్టాల రద్దు సంతోషకరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మహబూబ్నగర్, డిసెంబర్ 11 : దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం రైతులు సాధించిన చారిత్రాత్మక విజ�
కార్పొరేట్ను తలదన్నేలా కల్వకుర్తి దవాఖాన సకల సౌకర్యాలతో క్యూ కడుతున్న రోగులు హైదరాబాద్ నుంచి వచ్చి వైద్య సేవలు పొందుతున్న ప్రజలు ఎన్హెచ్ఎం సర్వేలో 97.83 మార్కులు గ్రేడింగ్లో రాష్ట్రంలోనే మొదటి స్థా
ఇద్దరి ప్రాణాలు తీసిన కుటుంబ కలహాలు పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య జడ్చర్ల మండలం ఎక్వాయిపల్లిలో విషాదం జడ్చర్ల టౌన్, డిసెంబర్ 11 : ఏండ్ల తరబడి అన్యోన్యంగా ఉన్న ఆ దంపతు ల మధ్య కుటుంబ కలహాలు ప్రాణాలమీదక�
మహబూబ్నగర్, జడ్చర్లకు మంజూరు రెండు దవాఖానల్లో ఫస్ట్ బెడ్ కొవిడ్ 32 పిల్లల కేంద్రాలు చికిత్స కోసం ఇక హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేదు భవిష్యత్లో వైద్య రంగంలో పెను మార్పులు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్�
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మిడ్జిల్, డిసెంబర్ 10 : అన్ని గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నెలాఖరులోగా వందశాతం పూర్తి చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచించారు. శ�
మహ్మదాబాద్ సంతలో దొంగల చేతివాటం మహ్మదాబాద్, డిసెంబర్ 10: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి సెల్ఫోన్ అనివార్యం. అలాంటి ఫోన్లనే టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. నగదు రహిత లావాదేవీలకు ప్రాధ
ఆ దిశగా ప్రజలను చైతన్యం చేయాలి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ జేడీ పద్మజ కొల్లాపూర్, డిసెంబర్ 10 : ప్రభుత్వ దవాఖానల్లో సాధార ణ కాన్పులు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ జాయింట్ డైర
12 ఎకరాల భూమి ఖరారు మార్కెటింగ్ ఏడీకి భూపత్రాలు అందించిన రెవెన్యూ అధికారులు అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్యే బీరం నెరవేరనున్న మామిడి రైతుల స్వప్నం కొల్లాపూర్, డిసెంబర్ 10 : నియోజకవర్గంలోని మామిడి రైతు�