వెచ్చదనం పెంచే దుస్తులు వాడాలి శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం మహబూబ్నగర్ మెట్టుగడ్డ/వనపర్తి, డి సెంబర్ 14 : రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతున్నది. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో రాత్రి అత్యం�
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు అమ్మవార్లకు నైవేద్యం సమర్పించిన భక్తులు బయటి మరెమ్మ ఆలయం వద్ద బందోబస్తు గ్రామాల్లో పండుగ వాతావరణం మరికల్, డిసెంబర్14 : మండలంలోని తీలేరులో వెలిసిన రేణుకాఎల్లమ్మ ఆలయంలో మంగళ�
పంటల మార్పిడితో నేల సారవంతం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంతోష్కుమార్ రైతులకు యాసంగి పంటల సాగుపై అవగాహన ధన్వాడ, డిసెంబర్14 : యాసంగిలో ఆరుతడి పంటల సాగుపై మంగళవారం మండలంలోని గోటూర్ రైతు వేదికలో రైతులకు అ
రైతుకు మించిన విజ్ఞానవంతుడు లేడు కర్షకులకు డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రారంభిస్తాం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మక్తల్లో ఎమ్మెల్యే చిట్టెం ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు మక్తల్ టౌన్/ఊట్కూర్, డిసె�
నేరుగా రైతుల ఖాతాల్లో జమ ఉమ్మడి జిల్లాలో 9,23,393 మంది రైతులకు రూ. 1217.52కోట్లు సాయం అన్నదాతకు టీఆర్ఎస్ సర్కార్ అండ మహబూబ్నగర్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనాతో ప్రపంచం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో �
హన్వాడ, డిసెంబర్ 13 : ప్రతిఒక్కరూ భక్తిభావం అలవర్చుకొని సన్మార్గంలో పయనించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మండలంలోని కొత్తపే ట దాసాంజనేయస్వామి ఆలయంలో సోమవారం దేవతా విగ్రహాల ప్�
పంచాయతీలుగా ఏర్పాటుతో మారిన రూపురేఖలు గండీడ్/మహ్మదాబాద్, డిసెంబర్ 13 : గిరిజన తండాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ఏ ర్పాటు చేయడంతో తండాల రూపురేఖలు మారిపోయాయి. ఉమ్మ�
మహబూబ్నగర్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి పా లమూరు జిల్లా సాహితీమూర్తులకు ప్ర తిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్�
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ రూ. కోటి వ్యయంతో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ప్రారంభం మహబూబ్నగర్, డిసెంబర్ 13 : మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని ఎక్స�
సైబర్ సెక్యూరిటీ కోర్సుతో అవకాశాలు మహబూబ్ నగర్ డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): డిగ్రీతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించడం కూడా సాధ్యమేనని నిరూపించారు మక్తల్కు చెందిన విద్యార్థినులు. జై మక్తల్
వృద్ధాశ్రమ నిర్మాణానికి ఎమ్మెస్సార్, సీఎస్ఆర్ నుంచి రూ.30లక్షలు మంజూరు సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఖిల్లాఘణపురం, డిసెంబర్ 12: సాగునీటితో వర్తక వ్యాపారం, ర�
35శాఖలకు స్థానిక కేటాయింపులు జిల్లా అధికారుల ఆధ్వర్యంలో 14వరకు కొనసాగనున్న ప్రక్రియ మహబూబ్నగర్ డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉద్యోగుల స్థానిక కేడర్ కేటాయింపులో భాగంగా రెండో రోజు ఆదివారం నాటి�