ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల ఉమ్మడి జిల్లాలో 37.92 శాతం ఉత్తీర్ణత బాలికలు 44.04 శాతం, బాలురు 31 శాతం 45 శాతం ఉత్తీర్ణత సాధించిన పాలమూరు వనపర్తి 40 శాతం, గద్వాల, పేట 38 శాతం, నాగర్కర్నూల్ జిల్లాలో36 శాతం పాస్ ఉమ్మడి
జీవితం అంతా ప్రజా శ్రేయస్సుకు అంకితం రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రత్యేక భవనం 450 గజాల స్థలం కేటాయింపు నేడు ప్రపంచ పెన్షనర్ల దినోత్సవం మహబూబ్నగర్, డిసెంబర్ 16 : సమాజం విప్లవాత్మక మార్పులు రావాలన్నా… అభివృ�
పేద పాస్టర్లకు సర్కారు వెన్నంటే నిలుస్తుంది కల్వరి కొండపై ప్రత్యేక భవనం నిర్మిస్తాం అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్లో సెమీ క్రిస్మస్ �
పారదర్శకంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ 317 జీవో ప్రకారమే కేటాయింపులు ఉమ్మడి జిల్లాలో 21,877 మంది ఉద్యోగులు ఆప్షన్స్ ఇచ్చిన వారు 21,799 మంది మొత్తం శాఖలు 63, పూర్తయినవి 60 ఉద్యోగుల విభజన ముమ్మరంగా సాగుతున్నది. కొత్త జిల
వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్గా సాయిచంద్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో గళం వినిపించిన కళాకారుడు గుర్తింపునిచ్చిన సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో హర్షాతిరేకాలు పాలమూరు మట్టి పరిమళం సాయిచంద్కు ప్రభుత�
జోగుళాంబ గద్వాలలో 1,81,948 ఎకరాల్లో పత్తి సాగు కాటన్ మార్కెట్లు, గోదాంలు నిర్మించిన రాష్ట్ర సర్కార్ కొనుగోళ్లను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం దళారులకు, ఇతర రాష్ర్టాల్లో విక్రయించి మోసపోతున్న అన్నదాతలు గ�
19న ప్రధాన ఘట్టమైన స్వామి వారి రథోత్సవం భక్తులకు ముమ్మర ఏర్పాట్లు ఆలయ సిబ్బంది దేవరకద్ర రూరల్, డిసెంబర్ 15: పాలమూరు జిల్లాలోని దేవరకద్ర మండలంలో చిన్నరాజమూర్లో వెలసిన ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 16�
కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, డిసెంబర్ 14: సెకండ్ డోస్ వ్యాక్సినేషన్పై ప్రత్యేకదృష్టి పెట్టాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన�
రూ.41కోట్లతో వంతెన, చెక్డ్యాం, కురుమూర్తి వరకు రోడ్డు అభివృద్ధిని చూసి పార్టీలో చేరికలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్రలో చెత్త సేకరణ వ్యాన్లు ప్రారంభం దేవరకద్రరూరల్, డిసెంబర్ 14: టీఆర్ఎస్ హ