జిల్లావ్యాప్తంగా 3వేలమంది క్రైస్తవులకు సర్కారు కానుక నేడు పంపిణీ చేయనున్న మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 21: అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతు�
ఖోఖో, వాలీబాల్, కబడ్డీ విజేతగా నిలిచిన మహబూబ్నగర్ నేడు ముగియనున్న క్రీడా పోటీలు మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 21 : స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉమ్మడి జిల్లా పాలిటెక్నిక్ క్రీడాపోటీలు హోర�
రైతు ఆత్మగౌరవం దెబ్బతీయొద్దు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల, డిసెంబర్ 20 : తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ�
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట, డిసెంబర్ 20 : తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కుట్రలు చేస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల�
నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి గద్వాల, డిసెంబర్ 20 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల వడ్లు కొనేవరకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్�
ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకు అన్యాయం పంజాబ్కు, తెలంగాణకు వేర్వేరు న్యాయమా..? కరెంట్కు మీటర్లు పెట్టి ఆగం చేయాలని చూస్తున్నరు.. కేంద్రం దిగొచ్చి ధాన్యం కొనుగోలు చేసేవరకు పోరాటం ఆగదు డప్పు కొడుతూ శవయ�
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం వివిధ మండలాలు,గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నల్లరంగు దుస్తులు, బ్యాడ్జీలు ధరించడంతో�
రూ.400 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ జిల్లా దవాఖానలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం మహబూబ్నగర్, డిసెంబర్ 20 : ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు అత్యుత
ఢిల్లీకి వెళ్లిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వచ్చిన తరువాత పర్యటన తేదీ ప్రకటనసీఎం కేసీఆర్ పర్యటన వాయిదా వనపర్తి, డిసెంబర్ 20 : ఈ నెల 23వ తేదీన సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా పర్యటన వాయిదా పడినట్లు టీఆ
పడమటి ఆంజనేయస్వామి ఉత్సవాల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ రూరల్, డిసెంబర్19: పడమటి ఆంజనేయస్వామి తమ ఇంటి దేవుడని, అంజన్న సేవలో తాను పాల్గొన డం పూర్వజన్మ సుకృతమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టె