ద్వేషం కన్నా ప్రేమ మిన్న అని చాటారుపాపులను రక్షించేందుకు భూమి మీదకు..వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డివనపర్తి టౌన్, డిసెంబర్ 25 : ఏసుప్రభు బోధనలు పాటించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్�
శ్రీరామ, జయరామ గ్రూపునకు అవార్డులుమహబూబ్నగర్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీరామ, జయరామ గ్రూపు చైర్మన్ బెక్కరి రామిరెడ్డి సామాజిక
పాలమూరులో ఆధ్యాత్మికత పరిమళంమహబూబ్నగర్, డిసెంబర్ 25 : మహబూబ్నగ ర్ పట్టణంలో ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరిసింది. శనివారం జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాములు నిర్వహించిన శోభాయాత్ర ఆకట్టుకున్నది. తూర్పు �
మృత్యు కుహరాలుగా రహదారులు ప్రాణాలు తీస్తున్న అతివేగం, నిర్లక్ష్యం రోడ్డు ప్రమాదాల్లో క్షతగ్రాతులు ఎందరో.. వాహనదారులు నిబంధనలు పాటించాలి హెల్మెట్ ఉన్న వాహనాలనే రోడ్లపైకి అనుమతించాలి అప్పుడే క్షేమంగా �
ఉమ్మడి జిల్లాలో సజావుగా ఉద్యోగుల బదిలీలు స్థానికత, సీనియార్టీ ఆధారంగా పోస్టింగులు మహబూబ్నగర్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొత్త జోనల్ విధానంలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలో ఉద్యోగుల�
ప్రగతి బాటలో పల్లెలు ప్రతినెల అభివృద్ధి నిధులు కళకళలాడుతున్న జీపీలు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు హన్వాడ, డిసెంబర్ 24 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా ప్రతి నెలకు గ్రామ పంచాయతీల�
అందుబాటులో కొత్త కోర్సు నారాయణపేట దత్త కాలేజీకి అనుమతి పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 24 : నాలుగేండ్ల ప్రొఫెషన్ కోర్సు అం దుబాటులో ఉన్నదని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వి�
ఊకచెట్టు వాగు వద్ద ఘటన ఇసుక తరలిస్తే ఊరుకోమని హెచ్చరిక దేవరకద్ర రూరల్, డిసెంబర్ 24 : ఇసుక తరలిచేందు కు వాగులోకి వచ్చిన జేసీబీకి గుర్తు తెలియని వ్యక్తులు ని ప్పంటించిన ఘటన చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ�
తెలంగాణ రైతును చులకన చేస్తున్న బీజేపీ సర్కార్ ఢిల్లీకి వెళ్లిన మంత్రుల బృందానికి అవమానం మోడీ ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న కర్షకులు రాష్ట్రంలో పండిన ధాన్యం సేకరణకు ససేమిరా ధాన్యం కొనుగోలు విషయాన్ని క�
గులాబీ పార్టీ గూటికి చేరుతున్న వివిధ పార్టీల నాయకులు జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి టీఆర్ఎస్లోకి పలువురు నేతలు మిడ్జిల్, డిసెంబర్ 23 : రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితు�
టీటా ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్రంలోనే హ్యాకథాన్ 45 రోజులపాటు వారాంతాలు పర్యటన టెక్నాలజీని వినియోగించి రైతులకు సహకారం మహబూబ్నగర్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కంప్యూటర్లతో కు స్తీ పట్టే సాఫ్�
రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో ముందుంచుతాం అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం ఇక్కడ ఇల్లు ఉంటే చాలనే స్థాయిలో అభివృద్ధి త్వరలో హన్వాడలో ఫుడ్పార్కు ఏర్పాటు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస�