కాకతీయుల చరిత్ర సాక్ష్యాలు కనుమరుగవుతున్నాయి.నల్లమలలో నిర్మించిన కోట ప్రాభవం కోల్పోతున్నది.శత్రుదుర్భేధ్యంగా నిర్మించిన ఈ కట్టడం గుప్తనిధుల వేటలో ఆనవాళ్లు కోల్పోయింది.
పత్తి రైతులకు మద్దతు ధ ర కల్పించి.. దళారుల చేతుల్లో మోసపోకూడదనే ల క్ష్యంతో ప్రభుత్వం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో పత్తి మార్కెట్ ఏ ర్పాటు చేసింది. కొనుగోలు చేసిన పత్తిని న�
ధాన్యం సేకరణ మొదలైన నేపథ్యంలో మిల్లర్లకు కష్టాలు మొదలయ్యాయి. బకాయిపడ్డ బియ్యాన్ని అ ప్పచెప్పేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నప్పటి కీ.. బియ్యం తీసుకోకుండా కేంద్రం తిరకాసు పెడుతున్నది.
అత్యాధునిక టెక్నాలజీతో గ్రంథాలయాలను ఏర్పాటు చేసుకుందామని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రధాన గ్రంథాలయంలో నిర్వహించిన 55వ వారోత్సవాలకు మంత్రి హాజరై మాట్లాడా�
హైదరాబాద్కు చెందిన సురేశ్ చల్లా, సాయిప్రతాప్ స్నేహితు లు. సాఫ్ట్వేర్ రంగంలో ప్రతిభ చాటి అమెరికాలో స్థిరపడ్డారు. ప్ర జలకు ఏదైనా మేలు చేయాలన్న సంకల్పంతో వారు టెలీమెడిసిన్ విధానాన్ని ఎంచుకున్నారు.
పేదల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం 60మందికి రూ.29లక్షల 59వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.