ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉన్న ఆలయాన్ని పునర్మించుకునేందుకు గ్రామస్తులంతా చేయిచేయి కలిపారు. గ్రామపెద్దలు, ఆలయ అభివృద్ధి మండలి సభ్యులు, దాతల సహకారంతో చందాలు పోగు చేసి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టార
మహబూబ్నగర్ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెం దుతున్నది. ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కృ షితో రోడ్లు, జంక్షన్ల విస్తరణ, మహబూబ్నగర్ చుట్టూ బైపాస్తోపాటు అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
మహబూబ్నగర్ పట్టణానికి డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ వస్తున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయా న్ని ప్రార�
ప్రజాస్వామ్యయుతం గా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ పన్నిన కుట్రలను భగ్నం చేసి ప్రజల ఆత్మగౌరవం ప్రపంచానికి చాటిచెప్పానని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మ
విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరుచుకొని పట్టుదలతో చదవాలని వనపర్తి జెడ్పీచైర్మన్ లోకనాథ్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సూర్యచంద్ర ప్యాలేస్ పాఠశాలలో రెండు రోజులపాటు నిర్వహించిన జవహర్లా�
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని సింగిల్విండో చైర్మన్ వెంకటయ్య అన్నారు. మండలంలోని కిష్టంపల్లిలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమానికి దేశంలో ఎ
అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభు త్వం కృషి చేస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం నిర్వహించిన గ్యార్మీ వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై దర్గాలో ప్రత్యేక ప్రా�