కర్షకులకు సీఎం కేసీఆర్ రైతులను దగా చేసిన బీజేపీ : క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మహబూబ్నగర్ రూరల్: కేంద్రం వడ్లు కొనకుండా మోసం చేస్తుందనే విషయం �
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేష న్ షెడ్లు, వైకుంఠధామాలు, డంపింగ్ యా ర్డుల ఏర్పాటుతో గ్రామాలు అ�
ప్రతిఒక్కరూ భక్తిభావంతో మెలిగి సన్మార్గంలో పయనించాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కొత్తపల్లిలో మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశా రు.
లక్ష్మీవేంకటేశ్వస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా ఆదివారం మండలంలోని గుడెబల్లూర్లో తె ల్లవారుజామున ఆలయ ప్రాంగాణం నుంచి భారీగా రథోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవ మహోత్సవానికి వివ�
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి �
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఏప్రిల్ 17 : మహబూబ్నగర్ పట్టణం నడిబొడ్డులో ఉన్న ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్న ఆ చెట్ల వయసు సుమారు 150 నుంచి 200 ఏడ్లు. ఈ భారీ వృక్షాలు నిజాం కాలంలో నాటినవి. అయితే పట్టణం విస్త�
దేశంలోని లంబాడీలు తమ ఆరాధ్య దైవంగా కొలిచే గురు లోకామసంద్ (బావోజీ) జాతరను రాష్ట్ర జాతరగా జరుపుకునేవిధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఆబ్కారీ, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అ�
చిన్న కిరాణ దుకాణాలను టార్గెట్ చేసుకొని కొందరు నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్నట్లు తెలుస్తున్నది. జడ్చర్లలోని విజయనగర్కాలనీలో ఓ కిరాణ దుకాణాదారుడికి నకిలీ నోట్లు ఇచ్చిన ఘటనతో ఈ దందా వెలుగులోకి వచ�
తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధి గాంచిన సలేశ్వరం క్షేత్రం బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. మూడు రోజులుపాటు నల్లమల ప్రాంతం లింగమయ్య నామస్మరణతో మార్మోగింది. రెండు ఏండ్ల విరామం తర్వాత సలేశ్వ�
కవులు, కళాకారులకు సముచితస్థానం కల్పించుకుందామని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మూడు రోజులుగా జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శతావధానం ముగింపు కార్యక్రమా
మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. పట్టణంలోని హౌసింగ్బోర్డుకాలనీలో శనివారం ఎమ్మెల్యే పర్యటించి సమస్యలను తెలుసుకున