జిల్లాలోని నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యం లో ఆదివారం 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ పరీక్షకు విశేషస్పందన లభించింది.
జిల్లాలోని వివిధ ఆదర్శ పాఠశాలల్లో మోడల్ స్కూల్ ప్రవేశం కోసం ఆదివా రం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 6వ తరగతి ప్రవేశం కోసం గుండుమాల్, ధన్వాడల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 415 మంది విద్యా�
డబుల్లైన్ పూర్తవ్వడంతో కొత్తగా రైళ్లను ప్రారంభించేందుకు సం బంధిత శాఖ సిద్ధమైంది. గతంలో తిరిగే లోక ల్ రైళ్లను కరోనా కారణంగా ఆపేసిన రైల్వే శా ఖ తిరిగి రేపటి నుంచి పునరుద్ధరించనున్నది.
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని శనివారం పట్టణంలోని హౌసింగ్బోర్డుకాలనీలో ముస్లింలకు రంజాన్ కి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మహా సంగ్రామ పాదయా త్ర శనివారం పదో రోజు వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని కిష్ణంపల్లి నుంచి ఈర్లది న్నె, మిట్టనందిమల్ల గ్రామల మీదుగా
అలంపూర్ టూ కర్నూల్ భూగర్భ మార్గం యాత్రికులను అబ్బురపరుస్తున్న నిర్మాణం అలంపూర్, ఏప్రిల్ 23 : అలంపూర్లో రాజుల కా లంలో నిర్మించిన అపూర్వ కట్టడాలు యాత్రికులను అ బ్బురపరుస్తున్నాయి. కాలగమనంలో అలనాటి శి�
కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి : ఎంపీపీ శేఖర్రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం భూత్పూర్, ఏప్రిల్ 23 : యాసంగిలో పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎంపీపీ కది�
2021 విద్యాసంవత్సరం శనివారం ముగియడంతో ఆదివారం నుంచి ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. అయితే పదో తరగతి పరీక్షలు కానుందునా హైస్కూల్ ఉపాధ్యాయులు వచ్చే నెల 23 వరకు పాఠశాలలకు హాజరుకానున్నారు.
టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పరుగులు విబేధాలు లేకుండా కలిసిమెలిసి పనిచేయాలి మక్తల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్ మక్తల్ టౌన్, ఏ ప్రిల్ 22 : పెండింగ్
ఈదురుగాలుల బీభత్సం నాగర్కర్నూల్లో భారీ వర్షం నిలిచిన విద్యుత్ సరఫరా దెబ్బతిన్న వరి పంటలు నాగర్కర్నూల్/మహబూబ్నగర్, ఏప్రిల్ 22 : నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో శుక్రవారం వర్ష భీభత్సం సృష�