విద్యార్థులు జీవితంలో లక్ష్యసాధన కోసం ధైర్యంగా, సానుకూల దృక్పథంతో కృషి చేస్తే విజయాలు సొంతమవుతాయని జీఎంఆర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సీఈవో అశ్వనిలోహానీ, ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ రమేశ
ప్రజా సంగ్రామ యాత్ర కాదు.. తొండి యాత్ర పాల్గొంటున్న వారందరూ వలస నాయకులే.. బీజేపీని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మతం పేరుతో రాజకీయం చేసి అధికారంలోకి.. ప్రెస్మీట్లో ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీన�
జోగుళాంబ అమ్మవారి సాక్షిగా పచ్చి అబద్ధాలు దమ్ముంటే పాలమూరు లిఫ్ట్కు జాతీయ హోదా తేవాలి కృష్ణానదిలో నీటి వాటా ఇప్పటికీ తేల్చరెందుకు..? ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేంద్రం చేసిందేందో చెప్పాలి ప్రశ్నలన్నింటి
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన నేతలు రాజాపూర్, ఏప్రిల్ 15 : రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంద ని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కులమతాలకతీత�
ప్రారంభమైన సలేశ్వరం జాతర దర్శనానికి పోటెత్తిన భక్తులు మార్మోగిన లింగమయ్య నామస్మరణ వస్తున్నాం లింగమయ్యా.. అంటూ భక్తులు అడవి బాట పట్టారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం జాతర శుక్రవారం ప్రా�
గ్రూప్స్, పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత శిక్షణ ట్రైనింగ్తోపాటు ైస్టెఫండ్ పరీక్షలో మెరిట్ ప్రకారం ఎంపిక దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు స్టడీ సర్కిళ్ల ద్వారా నిర్వహణ వనపర్తి, ఏప్రిల్ 15 (నమస�
మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆకట్టుకున్న సంపూర్ణ శతావధానం మహబూబ్నగర్, ఏప్రిల్ 15 : కవిత్వంతో స మాజాన్ని మేల్కొల్పుదామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్నగర్�
చుట్టూ కొండా.. కోనలు.. జలపాతాలు.. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమలలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు.
గిరిజనుల ఆరాధ్య దైవమైన గురులోకా మాసంద్ ప్రభువు (బావాజీ) మ హా జాతర రాష్ట్రంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచినది. నాలుగు రోజులపాటు జరిగే జాతరకు రాజస్థాన్, ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు, ఏపీ నుంచి భక్తులు లక్షలాదిగా త�
రైతాంగానికి అండగా నిలుస్తు న్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోన్రెడ్డి అన్నారు. మండలంలోని అమీన్పూర్లో రైతు వేదిక ప్రారంభోత్సవానికి గురువారం హాజరైన ఎమ్మెల్యేను రైతుబంధు సమిత�
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు నారాయణపేట, ఏప్రిల్ 13 : రైతును రాజు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రైతుల పక్ష�
నేటినుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలు వివిధ ప్రాంతాలనుంచి రానున్న భక్తులు ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు కోయిలకొండ, ఏప్రిల్ 13 : కొలిచేవారికి కొంగు బంగారంగా పేరుగాంచిన కోయిలకొండ వీరభద్రస్వామి ఉత్సవ�
స్కోచ్ అవార్డులు రావడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకప్పుడు అత్యంత వెనుకబడిన, పేద, వలసల జిల్లాగా పేరొందిన మహబూబ్ నగర్ నేడు వివిధ అ�