యాసంగి వడ్లు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై హర్షం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం మూసాపేట, ఏప్రిల్ 13 : యాసంగి వడ్లను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్
ధాన్యం కొంటామన్న నిర్ణయంపై హర్షం ఉమ్మడి జిల్లాలో సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు కృతజ్ఞతలు తెలియజేసిన అన్నదాతలు యాసంగిలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకట�
ఉమ్మడి జిల్లాలో 824 కేంద్రాలు ఏర్పాటు పక్క రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా చూడాలన్న రైతులు యాసంగిలో పండిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుం
గన్నీ బ్యాగులు, వాహనాల కొరత లేకుండా చూడాలి ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం రాకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేయాలి కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రి
రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్జైన్ కల్వకుర్తి రూరల్, ఏప్రిల్ 12 : సర్కారు దవాఖానాకు వచ్చే గ్రామీణ ప్రాంత రోగులకు మెరుగైన సేవలందించి నమ్మకం పెంచాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ�
ధాన్యం కొంటామన్న సీఎం కేసీఆర్ త్వరలో కొనుగోళ్లు ప్రారంభం యాసంగిలో 3,90,085ఎకరాల్లో వరి ఉత్పత్తి అంచనా 10,15,474 మెట్రిక్ టన్నులు హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు మహబూబ్నగర్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతిన�
పచ్చదనానికి కేరాఫ్ గుండ్లపొట్లపల్లి స్వచ్ఛతలో ఆయా గ్రామాల ప్రజల భాగస్వామ్యం ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకుల హర్షం జడ్చర్లటౌన్, ఏప్రిల్ 12 : మన పల్లెలకు జాతీయ స్థాయి ఖ్యాతి లభించింది. గ్రామాల్లో చే�
చిన్నారుల భవిష్యత్కు భరోసా బాల్యవివాహాలపై ప్రజలకు అవగాహన ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీగా జాతీయ గుర్తింపు వనపర్తి రూరల్, ఏప్రిల్ 12 : ‘నేటి బాలలే రే పటి పౌరులు’ అనే నాన
అభివృద్ధిలో దూసుకెళ్తున్న మంథన్గోడ్ వృత్తి నైపుణ్యంలో మహిళా సంఘం సభ్యుల ప్రతిభ గ్రామానికి నానాజీ దేశ్ముఖ్ గౌరవ్ జాతీయ అవార్డు మక్తల్ రూరల్, ఏప్రిల్ 12 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్�
కలెక్టర్ ఎస్ వెంకట్రావు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ మహబూబ్నగర్, ఏప్రిల్ 12: ప్రభుత్వం చేపట్టిన పనులను అధికారులు ప్రణాళికాబద్ధంగా చేయాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్ నుంచి మం�
అదనపు కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ మహబూబ్నగర్ ఏప్రిల్ 12: జిల్లాలోని ఖాళీగా ఉన్న సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డుసభ్యుల ఎన్నికలకు సంబంధించి రూపొందించిన ఓటరు జాబితాపై ఈ నెల 16వ తేదీ వరకు అభ్యంతరాలను తెలి
డీడీలు కట్టిన వెంటనే ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్కో ఏడీ తౌర్యానాయక్ నవాబ్పేట, ఏప్రిల్12: రైతులు వ్యవసాయ బోర్లకు విద్యుత్ వినియోగం కోసం డీడీలు కట్టిన నాలుగైదు రోజుల్లోనే ట్రాన్స్ఫార్మర్ బిగించే ఏ
తోటి మిత్రులకు అండగా నిలుస్తున్న వైనం ‘నేస్తం సహాయ నిధి’ పేరుతో చేయూత ఆదర్శంగా తిమ్మాజిపేట ఎస్సెస్సీ 2005-06 పూర్వ విద్యార్థుల ఆలోచన తిమ్మాజిపేట, ఏప్రిల్ 12;16ఏండ్ల కిందట పదో తరగతి చదివిన వారంతా పూర్వ విద్యార�
ఊట్కూర్, ఏప్రిల్ 12 : మండలంలోని చిన్నపొర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మా ర్కుల జాబితాను మంగళవారం క్లస్టర్ ప్రధానోపాధ్యాయు లు సురేశ్, వెంకట్రాములు పరిశీలించారు. ఈ సందర్భంగా వార