తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 8 శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ పెద్దఎత్తున జాతర
మహాశివరాత్రికి శైవక్షేత్రాలు సర్వాంగ సుందరం గా ముస్తాబయ్యాయి. మంచిర్యాల జిల్లాలోని గోదావరి తీరం వెంట శివాలయాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ప్రసిద్ధ వేలాల మల్లన్న, కత్తెరశాల మల్లికార్జున, బుగ్గ రా
మహా శివరాత్రికి అంబర్పేట నియోజకవర్గంలోని ఆలయాలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆయా ఆలయాల్లో నిర్వహించనున్న పూజల వివరాలు ఇలా ఉన్నాయి.
శివరాత్రి పండుగ సందర్భంగా నగరంలో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సీపీ అంబర్ కిశోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర�
మహా శివరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి జిల్లాలోని శైవాలయాలన్నీ ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాల కాంతులతో ఆలయ గోపురాలు, ప్రాంగణాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. పండుగ శోభను సంతరించుకున్న దేవాలయాలు శివనామ స్మరణ
మండల పరిధిలోని నందివనపర్తి గ్రామం ప్రధాన పుణ్యక్షేత్రాలకు నిలయంగా విరాజిల్లుతుంది. గ్రామీణ ప్రాంతంలో దేవాలయాలకు పుట్టినిల్లుగా ప్రఖ్యాతి గాంచింది. వందల ఏండ్ల చరిత్రగల ఆలయాలతో ఆ గ్రామం భక్తి భావాన్ని �
మహా శివరాత్రికి కాళేశ్వరం వచ్చే భక్తులకు తిప్పలు తప్పేలా లేవు. రేపు ఉత్సవాలు మొదలవనుండగా అధికారులు గానీ, ఇటు దేవస్థానం సిబ్బంది గానీ ఎక్కడా కనిపించడం లేదు. జాగరణ కోసం తెలంగాణ, మహారాష్ట్ర నుంచి లక్షలాది మ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి అనుబంధమైన పర్వతవర్ధినీ రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తొలిరోజు ఉదయం 1
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 7నుంచి 11 వరకు జరిగే మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గమ్మ ఆలయ జాతరకు 167 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ ప్రభులత శనివారం మీడియాకు తెలిపారు.
Srisailam | శ్రీశైలం మహా క్షేత్రంలో అట్టహాసంగా నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను అధిగమించే దిశగా చర్యలు చేపట్టాలని ఈవో పెద్దిరాజు అధికారులకు సూచనలు చేశారు.
తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి పాలక మండలి లేక భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మూడుసార్లు మూడేండ్ల పాటు పాలక మ
శ్రీ కనకసోమేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో శ్రీ కనక సోమేశ్వరకొండ పైన గల శ్రీ కనక సోమేశ్వరస్వామి ఆలయం కిక్క