Hema Malini | ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట విషయంలో ప్రభుత్వం మృతుల వివరాలను దాచిపెడుతుందని ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలపై బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీ నటి హేమా మాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Maha Kumbh | మహా కుంభమేళా (Maha Kumbh) లో భూటాన్ రాజు (Bhutan King) జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్చుక్ (Jigme Khesar Namgyel Wangchuck) పాల్గొన్నారు. మంగళవారం ఉదయం ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (Uttarpradesh CM) యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తో కలిసి ప్రయాగ్రాజ్ (Pr
ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరుగుతున్న చోట గంగానదీ జలాలు కలుషితం అయ్యాయని సమాజ్వాదీ పార్టీ ఎంపీ జ యా బచ్చన్ సోమవారం ఆరోపించారు.
Jaya Bachchan | బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశ�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. వసంత పంచమి నేపథ్యంలో మహాకుంభ మేళాకు (Maha Kumbh Mela) భారీగా తరలివచ్చారు. మూడోది, చివరి అమృత్ స్నాన్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి చేరుక�
Man Seeks Rs 50 Lakh Compensation | తన కుటుంబంతో కలిసి కుంభమేళాకు వెళ్లేందుకు ఒక వ్యక్తి ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. అయితే రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల రైలు ఎక్కలేకపోయాడు. ఈ నేపథ్యంలో టిక్కెట్ల డబ్బు వాపస్ కోస
Cop Dumps Soil In Food | మహా కుంభమేళాలో ఒక పోలీస్ అధికారి దారుణంగా ప్రవర్తించాడు. ఒకచోట వండుతున్న ఆహారంలో మట్టిపోశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మహాకుంభ్నగర్, జనవరి 29 : మహాకుంభమేళాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం ఘాట్ వద్ద భక్తుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకున్నది. పవిత్ర మౌని అమావాస్య నాడు స్నానమాచరించాలనే భక్త
PM Modi: కుంభమేళాలో తొక్కిసలాట ఘటన తీవ్ర బాధను మిగిల్చిందని ప్రధాని మోదీ అన్నారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు స్థానిక ప్రభుత్వం అన్ని రకా
Maha Kumbh Mela | ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహా కుంభ మేళా (Maha Kumbh Mela) ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్ (Prayagraj)లో ఘనంగా కొనసాగుతోంది.
Maha Kumbh : మహాకుంభ్కు వెళ్తున్న భక్తుల రైళ్లపై అటాక్ జరిగింది. మధ్యప్రదేశ్లోని చతర్పుర్, హర్పల్పుర్ రైల్వే స్టేషన్లో రాళ్లతో దాడి చేశారు. డోర్లు తీయడం లేదని ఫ్లాట్ఫామ్పై ఉన్న ప్యాసి