Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగున్న మహా కుంభమేళాకు కోట్లాది భక్తులు పోటేత్తుతున్నారు. అక్కడికి వెళ్లే రైళ్లతోపాటు రహదారులు కిక్కిరిసిపోయాయి. దీంతో కొందరు భక్తులు కుంభమేళాకు వెళ్లలేకపోవ�
Maha Kumbh: మీర్జాపూర్, ప్రయాగ్రాజ్ హైవేపై బొలెరో, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కుంభమేళా వెళ్తున్న 10 మంది భక్తులు మృతిచెందారు. 19 మంది గాయపడ్డారు.
Maha Kumbh | మహా కుంభమేళాపై ఒక ఎంపీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పవిత్ర స్నానాలతో భక్తుల పాపాలు పోయి స్వర్గం నిండిపోతుందని అన్నారు. హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో ఆ ఎంపీపై పోలీ�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు (Maha Kumbh) భక్తుల తాకిడి పెరిగింది. మాఘ పౌర్ణమి నేపథ్యంలో పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు. బుధవారం తెల్లవా�
Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు (Maha Kumbh Mela) భక్తులు పోటెత్తుతున్నారు. ఇక మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 45 కోట్ల మంది యాత్రికులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానా
Passengers | బీహార్ (Bihar) రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మధుబని రైల్వే స్టేషన్లో (Madhubani Railway station) రైలుపై ప్రయాణికులు దాడి చేశారు.
Maha Kumbh | మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సు జబల్పూర్ (Jabalpur) జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది.
Maha Kumbh | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.