Yogi Adityanath | మహా కుంభమేళా (Maha Kumbh) మరో రెండు రోజుల్లో ముగియనుండగా విమర్శకులపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (Uttarpradesh CM) యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకు ఏకంగా యూపీ అసెంబ్లీ (UP Assembly) నే వేదికగా చేసుకున్నా�
Akshay Kumar | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha kumbh Mela)కు భక్తులు పోటెత్తుతున్నారు.
Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) మరో రెండు రోజుల్లో ముగియనుంది.
Man Kills Wife At Maha Kumbh | ఒక వ్యక్తి తన భార్యను కుంభమేళాకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్య చేశాడు. కుంభమేళాలో భార్య తప్పిపోయినట్లు తన పిల్లలకు చెప్పాడు. మహిళ హత్య గురించి తెలుసుకున్న యూపీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. �
JP Nadda | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా (Maha Kumbh Mela) ముగింపు దశకు చేరుకుంది.
Maha Kumbh: త్రివేణి సంగమ పవిత్ర జలాలు ఇప్పుడు యూపీ జైళ్లకు చేరుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఖైదీలు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రత్యేక కలశాల్లో జైళ్లకు మహాకుంభ్ నీటిని తీసుకెళ్లారు. సుమారు 90 వ
Son locks elderly mother | వృద్ధురాలైన తల్లిని ఆమె కుమారుడు ఇంట్లో ఉంచి లాక్ చేశాడు. భార్య, పిల్లలతో కలిసి కుంభమేళాకు వెళ్లాడు. మూడు రోజుల తర్వాత ఆమె ఆకలికి తట్టుకోలేకపోయింది. ప్రాణాలు నిలుపుకునేందుకు ప్లాస్టిక్ తినే�
Akhilesh Yadav Takes Dig At CM Yogi | భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ కూడా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మహా కుంభమేళాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆయ�
Maha kumbh | విసర్జితాల కారణంగా ప్రయాగ్రాజ్ (Prayagraj)లో పలు చోట్ల నదీ జలాలు కలుషితమయ్యాయంటూ వస్తున్న ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఖండిచారు.
Maha Kumbh: మహాకుంభ్ను పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రయాగ్రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర మందర్ తెలిపారు. మతపరమైన, మంగళకరమైన ముహూర్తం ఆధారంగా మహాకుంభ్ ఈవెంట్ను షెడ�
Maha Kumbh | మహా కుంభమేళా ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 26న శివరాత్రితో ముగియనున్నది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. ఇప్పటికే 50కోట్ల మందికిపైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు ఆ�