Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు (pilgrims) పోటెత్తుతున్నారు. ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 10 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ
హిందువులు పాటించాల్సిన ఆచార వ్యవహారాలు, పాటించాల్సిన ధర్మాలు, సామాజిక జీవితంలో అనుసరించాల్సి నియమాలపై ఒక ప్రవర్తనా నియమావళి సిద్ధమవుతున్నది. యూపీలోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరుగుతున్న క్రమంలో �
Maha Kumbh | కుంభమేళాకు వెళ్లేందుకు ఖర్చుల కోసం ఒక వ్యక్తి మూడు ఇళ్లల్లో చోరీలు చేశాడు. బంగారు ఆభరణాలు, ఖరీదైన వస్తువులను దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదులపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఆదివారం మన్ కీ బాత్ (Mann Ki Baat) లో ప్రసంగించారు. జనవరి చివరి ఆదివారం రోజున రిపబ్లిక్ డే నేపథ్యంలో మూడో ఆదివారమే 118వ ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ సందర్భంగా మహాకుంభ మేళా (Maha Kumbh), జాత�
Muscular Baba: మహాకుంభ్లో ఓ విదేశీ సాధువు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్ అనే సాధువు అందర్నీ తన లుక్స్తో స్టన్ చేస్తున్నాడు. మస్క్యూలార్ బాబా.. కండల బాబాగా ఆయన్ను అందరూ పిలు�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. మూడు రోజుల్లోనే 6 కోట్ల మందిక�
IIT Baba: ప్రయాగ్రాజ్లో బాబాలు అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక ఐఐటీ బాబా అక్కడ స్పెషల్గా నిలిచారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివిన ఆ బాబాను భక్తులు ఆసక్తితో తిలకిస్తున్నారు.
Maha Kumbh | ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమానికి భక్తులు రెండో రోజూ పోటెత్తారు. మకర సంక్రాంతి పుణ్యదినం సందర్భంగా మంగళవారం లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తొలిరోజు కోటీ 65 లక్షల మంది పుణ్యస్నా�
Maha Kumbh | మహా కుంభమేళా (Maha Kumbh) కు భక్తులు (Devotees) భారీ సంఖ్యలో పోటెత్తారు. తొలిరోజే భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ప్రయాగ్రాజ్ (Prayagraj) పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తజన సందోహంతో త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్లన�
Maha Kumbh | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో మహా కుంభమేళా (Maha Kumbh) ప్రారంభమైంది. తొలి రోజు ఉదయం గంగా (Ganga), యమునా (Yamuna), సరస్వతి (Saraswati) నదులు (Rivers) కలిసిన త్రివేణి సంగమం వద్ద దాదాపు 50 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు.
Maha Kumbh | ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కార్యక్రమైన మహా కుంభమేళా సోమవారం ప్రయాగ్రాజ్లో ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి స్నానంతో మొదలైంది. ఈ సారి మహా కుంభమేళా భిన్నంగా ఉండనున్నది. ఎందుకంటే 144 సంవత్సరాల తర్వాత మహా కుంభ�