PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఆదివారం మన్ కీ బాత్ (Mann Ki Baat) లో ప్రసంగించారు. జనవరి చివరి ఆదివారం రోజున రిపబ్లిక్ డే నేపథ్యంలో మూడో ఆదివారమే 118వ ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ సందర్భంగా మహాకుంభ మేళా (Maha Kumbh), జాత�
Muscular Baba: మహాకుంభ్లో ఓ విదేశీ సాధువు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్ అనే సాధువు అందర్నీ తన లుక్స్తో స్టన్ చేస్తున్నాడు. మస్క్యూలార్ బాబా.. కండల బాబాగా ఆయన్ను అందరూ పిలు�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. మూడు రోజుల్లోనే 6 కోట్ల మందిక�
IIT Baba: ప్రయాగ్రాజ్లో బాబాలు అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక ఐఐటీ బాబా అక్కడ స్పెషల్గా నిలిచారు. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివిన ఆ బాబాను భక్తులు ఆసక్తితో తిలకిస్తున్నారు.
Maha Kumbh | ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమానికి భక్తులు రెండో రోజూ పోటెత్తారు. మకర సంక్రాంతి పుణ్యదినం సందర్భంగా మంగళవారం లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తొలిరోజు కోటీ 65 లక్షల మంది పుణ్యస్నా�
Maha Kumbh | మహా కుంభమేళా (Maha Kumbh) కు భక్తులు (Devotees) భారీ సంఖ్యలో పోటెత్తారు. తొలిరోజే భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ప్రయాగ్రాజ్ (Prayagraj) పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తజన సందోహంతో త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్లన�
Maha Kumbh | ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో మహా కుంభమేళా (Maha Kumbh) ప్రారంభమైంది. తొలి రోజు ఉదయం గంగా (Ganga), యమునా (Yamuna), సరస్వతి (Saraswati) నదులు (Rivers) కలిసిన త్రివేణి సంగమం వద్ద దాదాపు 50 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు.
Maha Kumbh | ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కార్యక్రమైన మహా కుంభమేళా సోమవారం ప్రయాగ్రాజ్లో ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి స్నానంతో మొదలైంది. ఈ సారి మహా కుంభమేళా భిన్నంగా ఉండనున్నది. ఎందుకంటే 144 సంవత్సరాల తర్వాత మహా కుంభ�
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా పేరొందిన మహా కుంభమేళాకు యూపీలోని ప్రయాగ్ రాజ్ సిద్ధమైంది. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో జరుగుతున్న ఈ మహోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.
Maha Kumbh: మహాకుంభ మేళాకు ప్రయాగ్రాజ్ సిద్దమైంది. సుమారు 40 కోట్ల మంది అక్కడ ఈ సారి పుణ్య స్నానాలు ఆచరించనున్నారు. దీని కోసం 160,000 టెంట్లు, 150,000 టాయిలెట్లు, 1,250 కిలోమీ పైప్లైన్ ఏర్పాటు చేశారు.
Maha Kumbh | వచ్చే ఏడాది జరుగనున్న మహా కుంభమేళా కోసం భారతీయ రైల్వే భారీగా రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. దాదాపు 45 రోజుల పాటు 34వేల రైళ్లను అందుబాటులోకి తీసురానున్నది. మహా కుంభం జనవరి 13న పుష్య పౌర్ణిమ రో�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్లోని హర్ కీ పౌరీ వద్ద మహాకుంభ్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మహాకుంభ్ ఉత్సవాలు సజావుగా సాగేలా చూ