మహాకుంభ్నగర్, జనవరి 29 : మహాకుంభమేళాలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం ఘాట్ వద్ద భక్తుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకున్నది. పవిత్ర మౌని అమావాస్య నాడు స్నానమాచరించాలనే భక్త
Chandrababu | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిప
Stampedes | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహా కుంభ మేళా (Kumbh Mela)లో అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
Maha Kumbh Mela | మహా కుంభమేళాలో తొక్కిసలాట నేపథ్యంలో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంది.
Maha Kumbh Mela | మహా కుంభమేళాలో అపశ్రుతి చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సంగమం వద్ద అమృత స్నానాలకు భక్తులకు ఎగబడ్డారు. భక్తుల తాకిడి కారణంగా అ�
Maha Kumbh Mela | మహా కుంభమేళాకు వెళ్లాలని అనుకునే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. యూపీలోని ప్రయాగ్రాజ్కు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను నడిపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక ప్యాకేజీని ఏపీఎ�
Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు వచ్చేనెల మహా శివరాత్రి నేపథ్యంలో భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. అయితే, భక్తులపై భారం పడకుండా విమాన టికెట్ల ధరలు హేతుబద్ధీకరించ�
కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే మహా కుంభమేళాపై కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ మాజీ ఎంపీ హుస్సేన్ ధాల్వాయి మరోసారి నోరు పారేసుకుని వివాదం సృష్టించారు.
Mahakumbh | మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన ఆ అమ్మాయి పేరు మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన వీరి కుటుంబం తరాలుగా పూసల దండలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే మహాకుంభమేళా సందర్భ�
ప్రయాగ్రాజ్ మహా కుంభ మేళాలో 129 ఏళ్ల స్వామి శివానంద బాబా పాల్గొన్నారు. ఆయన గత వందేళ్ల నుంచి ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్లలో జరిగిన అన్ని కుంభ మేళాలకు హాజరయ్యారని ఆయన శిష్యులు తెలిపారు. ఆయన
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహా కుంభ మేళా 144 ఏండ్ల తర్వాత సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజైన పుష్య మాస పౌర్ణమినాడు ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత�
ఆపిల్ సహ వ్యవస్థాపకులు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య, ప్రపంచంలో అత్యంత ధనవంతురాలైన మహిళల్లో ఒకరైన లారెన్ పావెల్ (Laurene Powell Jobs) మహా కుంభమేళాకు హాజరయ్యారు. 40 మంది సభ్యులతో కూడిన బృందంతో ఆమె ఉత్తరప్రదేశ్లోని ప్రయ�