Maha Kumbh | ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా సోమవారం ఘనంగా ప్రారంభమైంది. గంగా, యయున, సరస్వతీ నదులు ప్రయాగ్రాజ్లో ఒకటిగా కలిసే త్రివేణి సంగమంలో పుష్య మాసం పౌర్ణమి సందర్భంగా మహా కుంభమేళ�
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరొందిన మహా కుంభమేళా (Maha Kumbh Mela) ఘనంగా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతీ నదులు కలిసే ప్రదేశమైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమి అ
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా పేరొందిన మహా కుంభమేళాకు యూపీలోని ప్రయాగ్ రాజ్ సిద్ధమైంది. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో జరుగుతున్న ఈ మహోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.
Chhotu Baba | బాబా అంటేనే అతన్ని అందరూ పవిత్రంగా చూస్తారు. ప్రతి రోజు సూర్యోదయానికి ముందే స్నానమాచరించి.. పూజా కార్యక్రమాల్లో నిమగ్నమవుతుంటారు. ఇక బాబాల ఆశీర్వాదం కోసం భక్తులు బారులు తీరుతుంటారు.
Maha Kumbh Mela | జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళా (Maha Kumbh Mela) నేపథ్యంలో ప్రత్యేక వెబ్పేజీని రూపొందించినట్లు (IMD launches special webpage) ఐఎండీ తెలిపింది.
Maha Kumbh Mela | జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళా (Maha Kumbh Mela)కు ఉత్తరప్రదేశ్లోని గంగ, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్రాజ్ (Prayagraj) ముస్తాబవుతోంది.
ఉత్తరప్రదేశ్లోని గంగ, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్రాజ్ వద్ద జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నది.
Indian Railway | ప్రయాగ్రాజ్లో ఫిబ్రవరి 13 నుంచి మహా కుంభమేళా జరుగనున్నది. ప్రస్తుతం అధికార యంత్రాంగమంతా ఏర్పాట్లలో బిజీగా ఉన్నది. మహా కుంభమేళాకు వెళ్లేందుకు రైలులో ‘టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు’ అనే �