ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. మహా కుంభమేళాను సందర్శించడం తన సుకృతమని, భక్తిభావంతో తన హృదయం నిండిపోయిందని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. పవిత్ర స్నానం సందర్భంగా ప్ర
Monalisa | మహా కుంభ మేళా (Maha Kumbh Mela)లో వైరల్ అయిన మూసలమ్ముకునే 16 ఏళ్ల అమ్మాయి మోనాలిసా భోస్లే (Monalisa) బాలీవుడ్ ఛాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
Maha Kumbh Mela | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభ మేళ (Maha Kumbh Mela) భక్తజన సంద్రమైంది. ఈ సందర్భంగా భక్తులపై నిర్వాహకులు హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు (Flower petals showered).
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. వసంత పంచమి నేపథ్యంలో మహాకుంభ మేళాకు (Maha Kumbh Mela) భారీగా తరలివచ్చారు. మూడోది, చివరి అమృత్ స్నాన్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి చేరుక�
Maha Kumbh Mela | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ భక్తజనసంద్రంగా మారింది. అక్కడ జరుగుతున్న మహాకుంభమేళాలో (Maha Kumbh Mela) పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
మహా కుంభమేళాను పురస్కరించుకొని ఫిబ్రవరిలో పలు అదనపు ప్రత్యే క రైళ్లను కాజీపేట స్టేషన్ మీదుగా నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటిని బీదర్- దానాపూర్-చర్లపల్లి స్టేషన్ల మధ్య నడ�
Maha Kumbh Mela | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో మహా కుంభమేళా (Maha Kumbh Mela) కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ కుంభమేళాలో 30 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తాజాగా ప్రకటించారు.
మహాకుంభ మేళాలో టీటీడీ ఉద్యోగి ఒకరు అదృశ్యమయ్యాడు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేసి, విధి నిర్వహణకు 200 మంది ఉద్యోగులు, సిబ్బందిని పంపించారు.
యూపీలోని ప్రయాగ్రాజ్లో బుధవారం జరిగిన తొక్కిసలాట విషాదం మరువక ముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. మహాకుంభ్ ప్రాంతంలోని సెక్టార్ 22లో ఝున్సీ ఛత్నాగ్ ఘాట్, నాగేశ్వర్ ఘటాల్ సమీపంలో గురువారం అగ్నిప్ర�
Maha Kumbh Mela | ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మహా కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఫిబ్రవరి 4 వరకు రద్దు చేసింది. అనివార్య పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ఉత్తర్వులో
Monalisa | మోనాలిసా భోస్లే.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగిపోతోంది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పూసలమ్ముకునే ఈమె రాత్రికి రాత్రే సెన్సేషన్గా మారిపోయిన విషయం తెలిసిందే.
Maha Kumbh Mela | ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో తిరుమల, తిరుపది దేవస్థానానికి చెందిన ఉద్యోగి ఒకరు అదృశ్య మయ్యారు. అతడి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.
Maha Kumbh Mela | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహా కుంభ మేళా (Kumbh Mela) వరుసగా 18వ రోజు కొనసాగుతోంది.