యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేస్తున్న మహిళల ఫొటోలు, వీడియోలను కొందరు ఆన్లైన్లో పెట్టడం, పైగా వాటిని అమ్మకానికి ఉంచడం సంచలనం కలిగించింది. 50 కోట్ల మందికి పైగా పాల్గొన్న ఈ ఆధ్యాత్మిక ఉ�
తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఓదెల-2’. 2021లో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్'కు సీక్వెల్ ఇది. అశోక్తేజ దర్శకుడు. సంపత్నంది టీమ్ వర్క్స్ పతాకంపై డి.మధు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచా�
తొక్కిసలాట లాంటి ఘటనల వల్ల మహా కుంభ మేళా ‘మృత్యు కుంభ్'గా మారిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ఆ రాష్ట్ర శాసనసభలో వ్యాఖ్యానించారు. తొక్కిసలాట మృతుల సంఖ్యను యూపీ సర్కార్ దాస్తున్నదని ఆమె
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు నిత్యం యాత్రికులు వరదలా పోటెత్తుతున్నారు. ఈ మేళా జరుగుతున్న త్రివేణి సంగమంలో శుక్రవారం సాయంత్రం వరకు 50 కోట్ల మందికిపైగా యాత్రికులు పుణ్య స్