ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్తో రాష్ట్రంలో టీచర్ల్లు ప్రభుత్వంపై పోరుకు సిద్ధమయ్యారు. 16 సంఘాలు గల ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీఎస్సీ) ఈ నెల 23న చలో హైదరాబాద్కు పిలు�
ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న మహాధర్నాకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏ�
కాంగ్రెస్ పార్టీ యాదవ కులస్థులను అణచి వేస్తున్నదని యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 30న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహించనున్న�
రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రైతుబంధు డబ్బులు ఇవ్వాలని జిన్నారంలో రైతులు మహాధర్నా నిర్వహిస్తున్నారు. శనివారం సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన జిన్నారంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు మహా ధర
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్�
Congress rule | జూనియర్ లెక్చరర్స్(Junior Lecturers) అభ్యర్థులు 11న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆరేగంటి నాగరాజ్ గౌడ్ పిలుపునిచ్చా�
రైతులను నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ సర్కారుకు రైతాంగం కష్టాలను కండ్లకు కట్టేందుకు ఈ నెల 21న నల్లగొండ జిల్లా కేంద్రంలో రైతు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి �
నల్లగొండలో ఆదివారం తలపెట్టిన బీఆర్ఎస్ రైతు మహాధర్నాను సంక్రాంతి నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్టు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు.
ఏడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, తమను పీఆర్సీలో భాగం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సీడీఎంఏ ప్రధాన కార్యాలయం ఎదుట పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ (మెప్మా) ఆధ్వర్యంల�
హైదరాబాద్ : నిర్మల్ జిల్లా దిలావర్పూర్ (Dilawarpur) మండలంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును రద్దు చేయాలని కోరుతూ రైతులు మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మహాధర్నాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసు
హైకోర్టు అనుమతితో ఈ నెల 25న (సోమవారం) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన రైతుల మహాధర్నా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.