‘రైతుల ఓట్లతో రాజ్యమేలుతున్న ప్రధాని మోదీకి ఘోరీ క డుదాం.. తెలంగాణ ప్రాంత రైతులపై బీజేపీ కక్ష కట్టింది.. బీజేపీ అంటేనే రాబందుల పార్టీ.. ఆ పార్టీ నాయకులు ఇవాళ రైతాంగానికి సమాధానం చెబుతారు.. రైతులు కల్లాలు ని�
లఖింపూర్ హింసాకాండ ఘటనలో బాధిత రైతులకు న్యాయం చేయాలని, కేంద్ర మంత్రి అజయ్మిశ్రాను పదవి నుంచి తప్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మెర్చా(ఎస్కేఎం) పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్లోని లఖ
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చమురు దోపిడీకి నిరసనగా ఈ నెల 15న ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన మహాధర్నాలో ఆటోడ్రైవర్లు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఆటో మోటర్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ (�
జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఢిల్లీలో మహాధర్నా హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలో జనాభా గణనతోపాటు కులగణనను కూడా చేపట్టాల్సిందేనని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు మరోసా�
NRI TRS: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పిలుపు మేరకు టీఆర్ఎస్ యూకే విభాగం లండన్లోని భారత రాయబార కార్యాలయం ముందు మహా ధర్నా నిర్వహించింది. తెలంగాణ రైతులు
ఎమ్మెల్యే సంజయ్ | సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నాతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పి కలిగి మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నార
Minister Errabelli | టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాతోనే కేంద్రం నూతన సాగు చట్టాలను రద్దు చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అదేస్ఫూర్తితో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేవరకు పోరాటం చేస్తామన
Minister Indrakaran reddy | నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించిందని, ఇది అన్నదాతలు సాధించిన విజయమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు చేసిన సు�
‘మా వడ్లు కొంటరా? కొనరా?’- మహా ధర్నా వేదికగా గురువారం మోదీ సర్కార్కు ముఖ్యమంత్రి వేసిన ప్రశ్న చరిత్రాత్మకమైనది. ఇది వడ్ల కొనుగోలు కోసం తెలంగాణ రైతు వేస్తున్న ప్రశ్న మాత్రమే కాదు. మోదీ సర్కారు వైఫల్యాలపై, �
MLC Palla Rajeshwar reddy | తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడున్నాడని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం దిగివచ్చే దాకా పోరాటం కొనసాగిస్తామ�
అంబర్పేట : తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా రైతులకు మద్ధతుగా ఈ నెల 18న ఇందిరాపార్కు వద్ద చేపట్టనున్న మహాధర్నాకు అంబర్పేట నియోజకవర్గం �
ఖమ్మం : కళ్లుండి చూడలేని.. చెవులు ఉండి వినలేని బీజేపీ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలకపోదన్నారు మంత్రి అజయ్ కుమార్. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణలో పండిన వరిధాన�