గురుకుల విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎస్యూటీఎఫ్-గురుకుల టీచర్ల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ధ ‘మహాధర్నా’ నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్�
పాల బిల్లులు చెల్లించాలనే ప్రధాన డిమాండ్తో విజయ డెయిరీ పాడి రైతులు గురువారం హైదరాబాద్లో మహాధర్నాకు పిలుపునిచ్చారు. విజయ పాడి రైతుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఇందిరాపార్క్ వద్ద ఈ భారీ ధ�
ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణాలు మాఫీచేయాలని డిమాండ్ చేస్తూ ఇందూరు రైతాంగం పోరుబాట పట్టింది. ఇచ్చిన మాట ప్రకారం ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మహాధర్నా (Maha Dharna) న�
నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల రైతులు రైతు ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడి రుణమాఫీ హామీల అమలు కోసం శనివారం తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేసేందుకు తీర్మానాలు చేస్�
‘ఖబర్దార్ కాంగ్రెస్.. ఉద్యోగాలు ఇస్తారా? గద్దె దిగుతారా? గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలుచేసే దాకా వదిలి పెట్టే ప్రసక్తే లేదు.. నిరుద్యోగులు, విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నిలబడినట్టు చ�
జనగణనలో భాగంగా కులగణన చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంగళవారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం వెంటనే ఏర్పాటు చేయాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇందుకోసం గ్రామస్థాయి నుంచి ఉద్యమం నిర్వహిస్తామని, మహాధర్నా చేపడతామని వె�
హైదరాబాద్లోని ఇందిరాపార్ వద్ద శనివారం బీజేపీ నిర్వహించతలపెట్టిన మహాధర్నాకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ధర్నాలో 500 మందికి మించి పాల్గొనకూడదని, అందులో పాల్గొనే జాతీయ, రాష్ట్రస్థాయి నాయకుల వ
తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.. కల్లాల నిర్మాణానికి వెచ్చించిన ఉపాధి నిధులు రూ.150 కోట్లను వెనక్కి ఇవ్వాలన్న బీజేపీ సర్కారు వెకిలి చేష్టలపై శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులు