Shivraj government : ఇకపై ఎవరైనా రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయిస్తే వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జీవితఖైదు లేదా ఉరిశిక్ష విధించే ప్రతిపాదనకు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది
తొమ్మిది మంది మృతి | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పర్వత ప్రాంతాల నుంచి మైదానాల వరకు వర్షాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా
బేండ్: మధ్యప్రదేశ్ ( Madhya Pradesh ) లోని బేండ్ ( Bhind ) జిల్లాలో ఉన్న ఓ జైలులో గోడ కూలింది. ఈ ఘటనలో 22 మంది ఖైదీలు గాయపడ్డారు. బరాక్ నెంబర్ 6 వద్ద ఉన్న గోడ ఇవాళ ఉదయం 5.10 నిమిషాలకు కూలినట్లు జైలు అధికారులు తెలి�
గ్వాలియర్ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో దారుణం జరిగింది. భార్యతో ఓ వ్యక్తి బలవంతంగా యాసిడ్ తాగించడంతో అంతర్గత అవయవాలు దెబ్బతినగా చికిత్స నిమిత్తం ఆమెను ఢిల్లీ తరలించారు. ఈ ఘటనల�
భోపాల్: అభిమానులు, పార్టీ కార్యకర్తలకు బీజేపీ మహిళా మంత్రి బంపర్ ఆఫర్ ఇచ్చారు. రూ.100 ఇచ్చి తనతో సెల్ఫీ దిగవచ్చని అన్నారు. మధ్యప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ఉషా ఠాకూర్ ఈ మేరకు శనివారం బహిరంగ ప్ర�
భోపాల్: పాస్బుక్ కోసం లంచం అడిగిన బ్యాంక్ ఉద్యోగిని రైతులు కొట్టారు. మధ్యప్రదేశ్లోని షాజాపూర్లో ఈ ఘటన జరిగింది. పాస్బుక్ల జారీ కోసం బ్యాంక్ ఉద్యోగి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని రైతులు ఆరోపి�
భోపాల్: మధ్యప్రదేశ్లో ఒక శిక్షణ విమానం శనివారం కూలిపోయింది. అయితే పైలట్ శిక్షణ పొందుతున్న వ్యక్తితోపాటు శిక్షణ ఇస్తున్న వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. సాగర్ జిల్లాలోని ధన ప్రాంతంలో ఈ ఘట�
భోపాల్: దేవతా విగ్రహాన్ని పగులగొట్టాడని ఆరోపిస్తూ కొందరు యువకులు ఒక వృద్ధుడిపై దాడి చేసి దారుణంగా కొట్టారు. మధ్యప్రదేశ్లోని నీమచ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నీమచ్లోని మూల్చంద్ మార్గ్లో శుక్రవారం ర�
బావిలో పడిన బాలిక| ఆడుకోవడానికి వెళ్లిన ఎనిమిదేండ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. ఆమెను రక్షించడానికి గ్రామస్థులు ప్రయత్నించారు. ఈ క్రమంలో మరో 40 మంది అందులో పడిపోయిన ఘటన మధ్యప్రదేశ్లోని వి
భోపాల్: మధ్యప్రదేశ్లో మరో అక్రమ ఆయుధ తయారీ ముఠా గుట్టురట్టయ్యింది. దాడులు చేసిన పంజాబ్ పోలీసులు 39 పిస్టల్స్ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ మ