భోపాల్: నిరసన ప్రదర్శన కోసం తెచ్చిన ఒక గేదె బెదిరిపోయి నిరసనకారులపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకరికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కరోనా నేపథ్యంలో ఏడాదికిపైగా �
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఒక కరోనా టీకా కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. చింద్వారా జిల్లాలోని లోధిఖేడలో గురువారం ఈ ఘటన చోటుచేసుకున్నది. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వచ్చిన ప్రజలు ఒక్కసారిగా టీకా కేంద
భోపాల్: సోదరులైన ఇద్దరిని చిరుతపులి దాడి నుంచి బర్త్ డే కేక్ కాపాడింది. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లో జరిగినట్లు అటవీ శాఖ అధికారులు గురువారం తెలిపారు. కుమారుడి పుట్టి�
భోపాల్: నెల రోజుల కిందట అదృశ్యమైన ఐదుగురి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దేవాస్కు చెందిన 45 ఏండ్ల మమత, ఆమె ఇద్దరు కుమార్తెలైన 21 ఏండ్ల రూపాల�
13 ఏళ్ల బాలుడికి టీకా వేశారట? | పైన ఫొటోలో కనిపిస్తున్న బాలుడి పేరు వేదాంత్ డాంగ్రే. ఇతనికి 13 సంవత్సరాలు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.
మధ్యప్రదేశ్లో ఏడు డెల్టా ప్లస్ కేసులు.. ఇద్దరు మృతి | మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు ఏడు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నిర్ధారణ అయ్యాయని, ఇద్దరు మృత్యువాతపడ్డారు.
డెల్టా ప్లస్ వేరియంట్| మధ్యప్రదేశ్లో మొదటిసారిగా డెల్టా ప్లస్ వేరియంట్తో కరోనా రోగి మరణం నమోదయ్యింది. ఉజ్జయినిలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా రోగి డెల్టా ప్లస్ వేరియంట్ లక్షణాలతో మృతిచె
న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఆలయ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూమి వ్యవహారంలో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ నేత పీసీ శర్మ భోపాల్ పోలీసులకు ఫ
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ బయటపడింది. ఒక పాజిటివ్ కేసు శాంపిల్లో దీనిని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) తెలిపింది. ఈ మేర
భోపాల్: ఆసుపత్రిలో ఒక రోగిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. మిలన్ రాజక్ అనే వ్యక్తి గురువారం బుందేల్ఖండ్ మ�