భోపాల్: విషపూరిత పండ్లు తిన్న విద్యార్థుల్లో 49 మందికిపైగా పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో ఈ ఘటన జరిగింది. బర్ఘాట్ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత స్కూలులో చదివే విద�
ఖమ్మం :మధ్యప్రదేశ్ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో భోపాల్ నగరం బహరీలో జరగనున్న 30వ సీనియర్ జాతీయ స్థాయి ఉషు చాంపియన్ షిప్ పోటీలకు ఖమ్మంలోని సర్ధార్ పటేల్ స్టేడియం క్రీడాకారులు ఎంపికయ్యారు. సీనియర్ పురుషుల విభా�
Madhya Pradesh | ఓ పిల్లాడిని వీధి కుక్క కరిచింది. తన బిడ్డను గాయపరిచిన కుక్కను తండ్రి ఇనుపరాడ్తో చితక్కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆ శునకం కాళ్లను తండ్రి నరికేశాడు. దీంతో చివరకు ఆ కుక్క ప్రాణాలు కోల్�
Madhya Pradesh | మధ్యప్రదేశ్ తికమ్గర్హ్ జిల్లాలోని ఓ ఇసుక క్వారీలో 164 పురాతన నాణేలు లభ్యమయ్యాయి. ఈ నాణేలు మొఘలుల కాలం నాటివి అని అధికారులు పేర్కొన్నారు. ఇసుక క్వారీలో పనులు చేస్తుండగా ఓ కుండ బయటపడి
madhya pradesh mother | చుట్టూ నిశ్శబ్దం. చీకటి కమ్ముకుంటున్న వేళ. గుడిసె బయట.. ఒడిలోని పసి బిడ్డకు పాలిస్తూ చపాతీలు చేస్తున్నది గిరిజన మహిళ కిరణ్. మిగిలిన ముగ్గురు పిల్లలూ అక్కడే ఆడుకుంటున్నారు. ఎప్పటి నుంచి మాటువేసి�
Omicron Scare | ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన ‘ఓమిక్రాన్’ కరోనా వేరియంట్పై ఆందోళన పెరుగుతోంది. ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని తెలిసి పలు దేశాలు సౌతాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై
Madhya Pradesh | ఓ అత్యాచార బాధితురాలు దారుణానికి పాల్పడింది. తనకు పుట్టిన బిడ్డను తన చేతులతోనే చంపేసుకుంది. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 15 ఏండ్ల వ�
భోపాల్ : మధ్యప్రదేశ్ మంత్రి బిసాహులాల్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలో సమానత్వం సాధించేందుకు ఠాకూర్లుగానూ వ్యవహరించే రాజ్పుట్ వర్గానికి చెందిన మహిళలతో పాటు ఇతర అగ్రవర్ణ
Taj mahal | విద్యుత్తు వెలుగుల్లో తాజ్మహల్ ఎంత బాగుందో అనుకుంటున్నారు కదూ. అయితే, మీరు చూస్తున్నది షాజహాన్ కట్టించిన నిజమైన తాజ్మహల్ కాదు. తాజ్ను పోలిన ఓ నివాస భవనం. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్కు చె�
భోపాల్: టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా బారినపడి మధ్యప్రదేశ్లో ఇద్దరు మరణించారు. పూర్తిగా టీకాలు వేయించుకున్న 54 ఏండ్ల మహిళకు ఈ నెల 15న కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. భోపాల్ ఎయిమ్స్లో చ�