భోపాల్: నెల రోజుల కిందట అదృశ్యమైన ఐదుగురి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దేవాస్కు చెందిన 45 ఏండ్ల మమత, ఆమె ఇద్దరు కుమార్తెలైన 21 ఏండ్ల రూపాల�
13 ఏళ్ల బాలుడికి టీకా వేశారట? | పైన ఫొటోలో కనిపిస్తున్న బాలుడి పేరు వేదాంత్ డాంగ్రే. ఇతనికి 13 సంవత్సరాలు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.
మధ్యప్రదేశ్లో ఏడు డెల్టా ప్లస్ కేసులు.. ఇద్దరు మృతి | మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు ఏడు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నిర్ధారణ అయ్యాయని, ఇద్దరు మృత్యువాతపడ్డారు.
డెల్టా ప్లస్ వేరియంట్| మధ్యప్రదేశ్లో మొదటిసారిగా డెల్టా ప్లస్ వేరియంట్తో కరోనా రోగి మరణం నమోదయ్యింది. ఉజ్జయినిలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న కరోనా రోగి డెల్టా ప్లస్ వేరియంట్ లక్షణాలతో మృతిచె
న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఆలయ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూమి వ్యవహారంలో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ నేత పీసీ శర్మ భోపాల్ పోలీసులకు ఫ
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ బయటపడింది. ఒక పాజిటివ్ కేసు శాంపిల్లో దీనిని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) తెలిపింది. ఈ మేర
భోపాల్: ఆసుపత్రిలో ఒక రోగిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. మిలన్ రాజక్ అనే వ్యక్తి గురువారం బుందేల్ఖండ్ మ�
కార్మికులు| మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఓ నదిపై బ్రిడ్జి కడుతున్నారు. నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరిపోయింది. దీంతో పిల్లర్పై చిక్కుకుపోయిన కార్మికులను స్థానికులు రక్షించారు.
భోపాల్ : మధ్యప్రదేశ్ లో కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ ను జూన్ 15 వరకూ పొడిగించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. నిర్ధిష్ట సడలింపులతో లాక్డౌన్ ను పొడ
అమ్మాయి పుట్టిందని| అతనికి కొడుకు కావాలి. అయితే అతని భార్య మళ్లీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో భార్యా పిల్లలపై కోపం పెంచుకున్నాడు. సమయం చూసుకుని వారిని బావిలో తోసేశాడు. అయితే భార్య, చిన్నారి బతికి బయటపడగ