ధైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్తోపాటు కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విరుచుకుపడ్డారు.
ఆర్థిక సాయం| కరోనా సెకండ్ వేవ్లో మహమ్మారి వల్ల మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించనుంది
కప్ప గంతులు | లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఓ వివాహ వేడుకకు హాజరైన అతిథులకు పోలీసులు వింత శిక్ష విధించారు. వీరితో నడిరోడ్డుపై కప్ప గంతులు వేయించారు
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి లాక్డౌన్ ఎత్తివేతకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఉజ్జయినిలో అన్లాక్ మొదలవుతుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచనాప్రాయంగా ఈ విషయాన్ని వెల
స్నేహితులు| ఆ ముగ్గురూ టీనేజీ కుర్రాళ్లే. ఎక్కడికైనా ముగ్గురు కలిసే వెళ్లేవారు. ఏది చేసిన కలిసే చేసేవాళ్లు. అయితే వారిలో ఒక పిల్లవానికి.. తన ఇద్దరు స్నేహితులు చెడు అలవాట్ల వైపు వెళ్లడం నచ్చలేద�
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. కరోనా వైరస్కు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న రోగిపై మగ నర్సు లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇది జ�
భోపాల్ : అక్రిడేషన్ ఉన్నా లేకున్నా కొవిడ్-19 బారిన పడిన జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య అందించనున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం తెల�
కరోనా బాధితురాలిపై లైంగిక దాడి.. మృతి | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితురాలిపై ఓ నర్స్ (మేల్) లైంగిక దాడికి పాల్పడగా.. చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు.
భోపాల్: ఒక ఊపిరితిత్తు మాత్రమే కలిగి ఉన్న నర్సు కరోనాపై పోరాడారు. మహమ్మారి బారినపడిన ఆమె ధైర్యం కోల్పోలేదు. యోగా, ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలతో కరోనా నుంచి కోలుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన