గుణ: మధ్యప్రదేశ్లో 38 ఏళ్ల మహిళకు నిప్పు అంటించారు. భూ వివాదం విషయంలో ఆ మహిళపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ప్రభుత్వం ఆ మహిళకు ఇచ్చిన భూమిని కొందరు ఆక్రమించే ప్రయత్నం చేశారు. వివాదాస్ప
రక్షణ ఇవ్వాలని కోరినా పట్టించుకోని పోలీసులు రాయ్పూర్, జూలై 3: తన కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించేందుకు యత్నించిన వారిని అడ్డుకున్నందుకు ఒక గిరిజన మహిళకు నిప్పటించారు. రాంప్యారీ బాయి అనే ఆ మహిళ ప్రస�
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హాకు ఎంఐఎం నేతలు మద్దతు పలికారు. శనివారం మధ్యాహ్నం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ఎంఐఎం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యే�
పన్ను రాబడికంటే అధికంగా ఉచితాలపై ఖర్చు పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం ఏపీ, ఎంపీ, పంజాబ్ పరిస్థితి మరీ ఘోరం వెంటనే ఆదాయ పెంపు చర్యలు చేపట్టాలి తాజా నివేదికలో రిజర్వ్ బ్యాంకు హెచ్చరిక జా�
వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ నవజాత శిశువు పురిట్లోనే చనిపోయింది. ఛత్తర్పూర్ జిల్లాలోని నౌగావ్కు చెందిన ఓ మహిళకు గురువారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి
మధ్యప్రదేశ్లో కాషాయ ప్రభుత్వం తనను పని చేసేందుకు అనుమతించడం లేదని ఆరోపిస్తూ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ నేత శోభా ఒజా వెల్లడించారు.
ముంబై: మధ్యప్రదేశ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో అదరగొట్టాడు. రెండవ రోజు ఆటలో 24 ఏళ్ల సర్ఫరాజ్ చెలరేగిపోయాడు. సెంచరీ కొట్టిన తర్వాత సర్
ప్రజాతీర్పు రాకున్నా పవర్ పాలిటిక్స్ 2014 నుంచి ఏడు రాష్ర్టాల్లో అనైతికంగా అధికారంలోకి బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర వంతు న్యూఢిల్లీ, జూన్ 21: పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. అశేష ప్రజానీకం ఇచ్�
భోపాల్ : మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో ఐదు గంటలపాటు సాగిన ఆపరేషన్లో ఓ మహిళతో సహా ముగ్గురు మావోయిస్టులు మరణించారు. లంజీ హెడ్క్వార్టర్స్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహేలా పోలీస్స్టేషన్ పరిధిలో�
భోపాల్: సహజీవనం చేస్తున్న నర్సును ఒక డాక్టర్ దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ సంఘటన జరిగింది. తాటిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోన
భోపాల్: సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ పథకం అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆర్మీలో చేరాలని ఆకాంక్షించే అభ్యర్థులు ఓ వైపు అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ ఆందోళనల