కార్మికులు| మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో ఓ నదిపై బ్రిడ్జి కడుతున్నారు. నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరిపోయింది. దీంతో పిల్లర్పై చిక్కుకుపోయిన కార్మికులను స్థానికులు రక్షించారు.
భోపాల్ : మధ్యప్రదేశ్ లో కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ ను జూన్ 15 వరకూ పొడిగించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. నిర్ధిష్ట సడలింపులతో లాక్డౌన్ ను పొడ
అమ్మాయి పుట్టిందని| అతనికి కొడుకు కావాలి. అయితే అతని భార్య మళ్లీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో భార్యా పిల్లలపై కోపం పెంచుకున్నాడు. సమయం చూసుకుని వారిని బావిలో తోసేశాడు. అయితే భార్య, చిన్నారి బతికి బయటపడగ
ఎలక్ట్రానిక్ పరికరం పేలి యువకుడి మృతి | మధ్యప్రదేశ్లోని ఉమరియా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పవర్ బ్యాంక్ లాంటి పరికరం పేలడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
కోటి విలువైన గంజాయి పట్టివేత | మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పోలీసులు రూ.కోటి విలువైన 7.2 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకొని, నలుగురిని అరెస్టు చేశారు.
బ్లాక్ ఫంగస్ | మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తోంది. ఇండోర్ సిటీలోని మహారాజా యశ్వంత్ రావు ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లాక్
మధ్యప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జూన్ 1 నుంచి లాక్డౌన్ ఎత్తివేయడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మార్గదర్శకాలను కూడా వెల్లడించారు
Attack on Police: పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఓ పోలీస్ అధికారి కొట్టిన దెబ్బకు స్థానికుడి తలకు గాయమై రక్తం వచ్చింది.
ప్పకూలిన రైల్వే స్టేషన్ భవనం | మధ్యప్రదేశ్లోని ఓ రైల్వే స్టేషన్లో పెనుప్రమాదం తప్పింది. భూసావల్ రైల్వే డివిజన్ పరిధిలోని బుర్హాన్పూర్ రైల్వే స్టేషవన్ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పీపీఈ కిట్ల కుంభకోణం జరిగినట్లు తెలుస్తున్నది. వాడిన పీపీఈ కిట్లను నాశనం చేయకుండా బయో వేస్ట్ ప్లాంట్ వేడి నీటిలో శుభ్రం చేసి విక్రయిస్తున్నట్లుగా పరిశోధనలో తేల
భోపాల్ : మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నీరజ్ దీక్షిత్ ఓ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో కాల్ చేసిన ఆ మహిళ.. తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో ఎమ్మెల్యే నీరజ�