గత రెండు సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన అరుదైన నల్లటి చిరుత మళ్లీ ప్రత్యక్షమయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం సియోనీ జిల్లాలోని పెంచ్ టైగర్ రిజర్వ్ అధికారులకు తాజాగా కనిపించింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.