క్షయ వ్యాధి నియంత్రణాధికారి కార్యాలయంలో ప్రోగ్రాం వివరాలను జాతీయ క్షయ నియంత్రణ పోర్టల్లో నమోదు చేయడానికి వినియోగించే ల్యాప్ట్యాప్ కనిపించకుండా పోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోక�
కుల ధ్రువీకరణ పత్రం నకలు కావాలంటూ మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సంబంధిత శాఖకు విజ్ఞప్తి చేశాడు. రికార్డులు లేవని సమాధానం వచ్చింది. ఎందుకు లేవని మళ్లీ ప
పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైంది. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్ కథనం ప్రకారం... జవహర్నగర్ కార్పొరేషన్లోని అంబేద్కర్నగ�
మద్యం మత్తులో భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి ఓ వ్యక్తి వెళ్లిపోయిన ఘటన తూప్రాన్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యావాపూర్ గ్రామానికి చెందిన బక్కని రవి (40) మద్యానికి బాన�
మూడు రోజుల క్రితం అదృశ్యమైన సురేశ్ ఆచూకీ లభ్యమైంది. గురువారం చిన్నశంకరంపేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి వివరాలు వెల్లడించారు
యూపీ నేరాలకు అడ్డాగా మారుతోంది. మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. కస్గంజ్ జిల్లాలో జరిగిన తాజా ఘటనలో బహిర్భూమికి వెళ్లిన మహిళ ఆదివారం తెల్లవారుజామున పొలంలో విగతజీవిగా పడిఉండటం
నాలాలో పడి గల్లంతైన ఓ వ్యక్తి హుస్సేన్సాగర్లో శవమై తేలాడు. ఈ సంఘటన సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మూసాపేట సర్కిల్లోని ప్రభాకర్ రెడ్డినగర్కు చెందిన ఆకారం �
నటి, బీజేపీ నేత సొనాలి పోగట్ అనుమానాస్పద మృతిపై పలు ఊహాగానాలు సాగుతుండగా తాజాగా ఆమె ఫాంహౌస్ నుంచి ఖరీదైన కార్లు, ఫర్నిచర్ అదృశ్యమైనట్టు తెలిసింది.