Bihar Congress MLAs Missing | రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిస్సింగ్ అయ్యారు. పార్టీతో వారు కాంటాక్ట్లో లేకుండా పోయారు. వారి ఫోన్లు స్విచ్చాఫ్లో ఉన్నాయి. దీంతో ఆ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మె�
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ సమీపంలోని బోర్నపల్లి శివారులో గల మహాత్మా జ్యోతిబాఫూలే (వీణవంక) గురుకుల పాఠశాలలో శుక్రవారం పదోతరగతి విద్యార్థి అదృశ్యమయ్యాడు.
Maharashtra : మహారాష్ట్రలో మహిళల మిస్సింగ్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో 93,000 మంది మహిళలు (18 ఏళ్లు దాటిన వారు) కనిపించకుండా పోయారని ప్రభుత్వం వెల్లడించింది.
Muslim Sisters Marry Hindu Cousins | ముస్లిం కుటుంబాలకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. హిందువులైన కజిన్ సోదరులను వారు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఒక వీడియో విడుదల చేశారు. తమ కుటుంబాల నుంచి హాని ఉన�
Kolkata Fire | గోడౌన్లలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో మరణించిన వారి సంఖ్య 21కు చేరింది. మరో 28 మంది అదృశ్యమయ్యారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరుగవచ్చని పోలీస్ అధికారి తెలిపారు.
BJP leaders arrested in drug trafficking | ఇద్దరు బీజేపీ నేతలు అదృశ్యమయ్యారు. దీంతో వారి కుటుంబాలు ఆందోళన చెందాయి. అయితే మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేయడంతో ఆ ఇద్దరు బీజేపీ నేతలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Tragedy | ఆంధ్రప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద పెన్నానదిలో ఆరుగురు పశువుల కాపర్లు గల్లంతు అయ్యారు.
woman goes missing in Pak | పాకిస్థాన్ వెళ్లిన భారతీయ సిక్కు మహిళ అక్కడ అదృశ్యమైంది. అయితే మతంతో పాటు తన పేరు మార్చుకున్న ఆమె ఆ దేశానికి చెందిన వ్యక్తిని పెళ్లాడింది. మతపరమైన యాత్ర కోసం పాక్ వెళ్లిన ఆ మహిళ భారత్కు తిరి�
Al-Falah's Doctor Missing | దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు తర్వాత అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అదృశ్యమయ్యాడు. జమ్ముకశ్మీర్కు చెందిన ఆ వైద్యుడు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Typhoon Kalmaegi: ఫిలిప్పీన్స్లో టైఫూన్ కాల్మేగీ పెను బీభత్సం సృష్టించింది. టైఫూన్ కాలమేగి వల్ల సుమారు 114 మంది మరణించినట్లు తెలుస్తోంది. 127 మంది మిస్సింగ్లో ఉన్నారు.