Fake Scientist | దేశంలోని ప్రముఖ అణు పరిశోధనా సంస్థ అయిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)కు చెందిన నకిలీ శాస్త్రవేత్తను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అనుమానాస్పద అణు డేటా, 14 మ్యాప్లను అతడి నుంచి స్వాధీనం చేస
Woman's Body In Auto | రోడ్డు పక్కన పార్క్ చేసిన ఆటోలో మహిళ మృతదేహం కనిపించింది. ఎవరో ఆమెను హత్య చేసి మృతదేహన్ని ఆటోలో వదిలి వెళ్లారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ మహిళ హత్యపై దర్యాప్తు చేస్తు�
ఇల్లు లేని ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలో ఎంత మందికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చారు..? అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇ�
Explosives In Bag | ఒకచోట వదిలేసిన బ్యాగును స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబు స్క్వాడ్ను రప్పించి తనిఖీ చేయించారు. అందులో పేలుడు పదార్థాలు ఉండటంతో అంతా షాక్ అయ్యారు.
Charred Body In House | ఒక ఇంట్లో సగం కాలిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఆ ఇంట్లో నివసించే వృద్ధుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నేర చరిత్ర ఉన్న అతడు ‘అసహజ లైంగిక చర్య’పై ఘర్షణ వల్ల ఆ వ్యక్తిని హత్య చేసినట్లు అ�
జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో టాక్టర్ బోల్తా పడి మెట్పల్లి మాజీ జెడ్పీటీసీ కాటిపెల్లి రాదశ్రీ-శ్రీనివాస్ రెడ్డి కుమారుడు శ్
Woman's Severed Head | ఒక ప్రాంతంలో మహిళ తెగిన తల కనిపించింది. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేశారు. భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి పడేసిన నిందితుడైన భర్తను అరెస్ట్ చేశారు.
Karnataka horror | ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. తలతోపాటు శరీర భాగాలను ముక్కలుగా నరికారు. వాటిని పలు ప్రాంతాల్లో పడేశారు. చేతి భాగాన్ని కుక్క లాక్కెళ్తుండగా స్థానికులు చూసి షాకయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు �
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం లోని తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల కళాశాల (టీజీఆర్జేసీ) ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఇమ్మడి మెగా వర్షిత్ శనివారం తెల్లవారుజామున విద్యాలయం నుంచి పరారయ్యాడు. ఆ వి
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్ గార్ పూర్ శివారు లో శనివారం ఒక జింక పిల్ల లభ్యమైందని స్థానిక మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు, బోధన్ ఆనంద్ తెలిపారు. వారి కథనం ప్రకారం.. యాద్ గార్ పూర్ శివారు లో ఒక చెట్టు కింద జ
మొట్లపల్లి శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రమణ్య స్వామి రామాలయం, శివాలయం, పోచమ్మ ఆలయాలలోని హుండీలో భక్తులు విదేశీ కరెన్సీ నోట్లు వేశారు. ఆలయ కమిటీ చైర్మన్ దోమ్మటి రవి గ్రామస్తుల సమక్షంలో హుండీ లెక్కింపు ఆదివారం �
గోదావరిఖని -1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విఠల్ నగర్ ఏరియాలో ఒక వ్యక్తి పడి పోయి ఉండగా 108 అంబులెన్స్ వారు ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకురాగా డాక్టర్స్ అతనిని పరీక్షించారు. కాగా అప్పటికే సదరు వ్యక్తి మరణించినట
BrahMos hit Jaish headquarters | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ కోడ్ నేమ్తో భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో బ్రహ్మోస్ క్షిపణిని వినియోగించినట్లు నిర్ధారణ అయ్యింది. పాకిస్థాన్లోని బహవల్పూర్�